Month: November 2024

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకలు: బహుమతులు ప్రధానం

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకలు: బహుమతులు ప్రధానం పాకాల (భారత్ న్యూస్ ) 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వేడుకల్లో బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్…

వనుదుర్రు మరియు వాడవల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::20\11\2024::::(భారత్ న్యూస్ ) వనుదుర్రు మరియు వాడవల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి శ్రీ బలగాని వేణుమాధవ్ మాట్లాడుతూ రాబోయే రబీ పైరుకు…

స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు చిన్నారులకు గాయాలు

భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్. స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు చిన్నారులకు గాయాలు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీ కొట్టడంతో, పంట పొలాల్లోకి దూసుకెళ్లి…

జార్ఖండ్‌లో కొనసాగుతున్న రెండోవిడత ఎన్నికల పోలింగ్

భారత్ న్యూస్ హైదరాబాద్…..జార్ఖండ్‌ : జార్ఖండ్‌లో కొనసాగుతున్న రెండోవిడత ఎన్నికల పోలింగ్ 38 నియోజకవర్గాలకు బరిలో 528 మంది అభ్యర్థులు 14,218 పోలింగ్‌ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం ఓటు హక్కు వినియోగించుకోనున్న1.2 3 కోట్ల మంది ప్రజలుఈనెల 23న జార్ఖండ్‌…

అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక

…భారత్ న్యూస్ హైదరాబాద్…అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక సంగారెడ్డి జిల్లా, నవంబర్ 19: రాష్ట్రంలో చెరువులు కబ్జాలకు గురైన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం హైడ్రా…

రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా hiదాసరిరాజు ఎన్నిక*

..భారత్ న్యూస్ అమరావతి..ఇచ్ఛాపురం : రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా hiదాసరిరాజు ఎన్నిక* ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తరాలు జారీ చేసినట్లు…

విశాఖ కేంద్ర కారాగారం లోపలకి గంజాయిని తీసుకువెళ్తున్న జైలు ఆస్పత్రి

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ కేంద్ర కారాగారం లోపలకి గంజాయిని తీసుకువెళ్తున్న జైలు ఆస్పత్రి ఫార్మసిస్టును ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాసరావు ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. డిప్యూటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారంలోని ఆస్పత్రికి వచ్చారు.…

ముదినేపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ప్రధమ వన

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::::20\11\2024:::(భారత్ న్యూస్ )::ముదినేపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ప్రధమ వన సమారాధనకు విశేష స్పందన ఘనంగా నాయీబ్రాహ్మణ సంఘ వనసమారాధనను ముదినేపల్లి మండలంలోని 32 గ్రామాలలోని అందరు ఆత్మీయతను పంచుకుంటూ మండల నాయీబ్రాహ్మణ సంఘం వనసమారాధన ఘనంగా నిర్వహించారు.…

తాళ్లపూడి పోలీస్స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ నర్సింహ కిషోర్….

..భారత్ న్యూస్ అమరావతి..తూ గో జిల్లా….తాళ్లపూడి పోలీస్స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ నర్సింహ కిషోర్…. ఈ సందర్భంగా పలు దస్తాలను పరిశీలించిన ఎస్పీ నర్సింహా కిషోర్…. ఈ తనిఖీల్లో పాల్గొన్న స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనసూరి శ్రీనివాస్,…