.భారత్ న్యూస్ హైదరాబాద్….యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపుర బంగారు తాపడం తొడుగులకు పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు…
బంగారు తాపడం తొడుగులకు పూజలు నిర్వహించి దివ్య విమాన గోపురానికి తొడుగుల ఫిటింగ్ పనులు ప్రారంభించిన ఆలయ ఈఓ భాస్కర్ రావు,ఆలయ చైర్మన్ నరసింహ మూర్తి.
