కాకినాడ రూరల్ నియోజకవర్గం పి.వెంకటాపురంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్ధినుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

..భారత్ న్యూస్ అమరావతి..కాకినాడ రూరల్ నియోజకవర్గం పి.వెంకటాపురంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్ధినుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 15 రోజుల్లో ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు హామీ… గురుకులంలో అభివృద్ధి పనులకు రూ. 20…

గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…

..భారత్ న్యూస్ అమరావతి..గుంటూరు: గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ వెంకటరామిరెడ్డి ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన తాడేపల్లి పోలీసులు.. తాడేపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న…

ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల సంపాదించిన పలువురు విద్యార్థులకుల్యాప్ టాప్ లు బహుకరించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి,గ్రామీణ

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల సంపాదించిన పలువురు విద్యార్థులకుల్యాప్ టాప్ లు బహుకరించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటిపారుదల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ మంత్రి సీతక్క కాస్మోటిక్, డైట్ చార్జీలు…

ఏపీలో సంక్రాంతి పండక్కి మరో సిక్స్????

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో సంక్రాంతి పండక్కి మరో సిక్స్???? ఏపీ ప్రజలకు సంక్రాంతికి కొత్త గిఫ్ట్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధం అవుతోంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఫ్రీ బస్ స్కీమ్ ను సంక్రాంతి నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ఫైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కేసులపేరిట భయపెడదామని చూస్తున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ఫైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కేసులపేరిట భయపెడదామని చూస్తున్నారు. ఇలాంటి కేసులకు మేం వెరవం. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తోనే ఉంటాం. ప్రజల ఎదుట రుజువు చేస్తూనే ఉంటాం.…

ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు..…

ఎట్టకేలకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎట్టకేలకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి గత కొన్నిరోజులుగా కల్లాల్లో వడ్లు కొనకుండా తాత్సారం.. అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు రైతుల ఆందోళనలతో దిగొచ్చిన రేవంత్ వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి అంటూ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకుఅవసరమైన…

విదేశాలకు ఒక చిన్న పని మీద వెళ్లాను – యూట్యూబర్ హర్ష సాయి

భారత్ న్యూస్ విజయవాడ…విదేశాలకు ఒక చిన్న పని మీద వెళ్లాను – యూట్యూబర్ హర్ష సాయి ఒక చిన్న పని మీద విదేశాలకు వెళ్లాను, అక్కడ పని పూర్తి చేసుకొని నేడు తిరిగి వచ్చాను. నా మీద వచ్చిన ఆరోపణలు అసత్యం…

ఇందిరాపార్క్ వద్ద భారీగా ఆటో డ్రైవర్లు ధర్నా

భారత్ న్యూస్ హైదరాబాద్…ఇందిరాపార్క్ వద్ద భారీగా ఆటో డ్రైవర్లు ధర్నా రేపటి ఆటో డ్రైవర్ల ధర్నాకు అనుమతి ఇచ్చిన పోలీసులు. మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకొని 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని…

న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు

భారత్ న్యూస్ హైదరాబాద్….న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ…