మీరు 6 గ్యారంటీలు ఇవ్వట్లేదు, వడ్లు కొంటలేరు.. ఊర్లలో తల ఎత్తుకోలేకపోతున్నాం
.భారత్ న్యూస్ హైదరాబాద్…మీరు 6 గ్యారంటీలు ఇవ్వట్లేదు, వడ్లు కొంటలేరు.. ఊర్లలో తల ఎత్తుకోలేకపోతున్నాం మంత్రి కోమటిరెడ్డి ముందు గోడు వెళ్లబోసుకున్న కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి సొంత సెగ్మెంట్లో కేడర్ రివర్స్ గేర్ కాంగ్రెస్ పాలనపై కార్యకర్తల అసంతృప్తి ఆరు గ్యారెంటీలు…
విశాఖలోని శారదాపీఠానికి గత వైకాపా ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
..భారత్ న్యూస్ అమరావతి…అమరావతి:Ammiraju Udaya Shankar.sharma News Editor… విశాఖలోని శారదాపీఠానికి గత వైకాపా ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా…
ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన ఏపీలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణమండలి ప్రకటన విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు…
ఏపీ టెట్ ఫలితాల్లో మెరిసిన విజయనగరం వాసి అశ్విని.
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ టెట్ ఫలితాల్లో మెరిసిన విజయనగరం వాసి అశ్విని. ఏపీలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని టెట్ ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించారు. పేపర్-1ఏ(SGT)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి. 2014-16…
రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
..భారత్ న్యూస్ అమరావతి..రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు…
160 కిలోమీటర్ల వేగ పరిమితితో కొత్త అమరావతి రైల్వేలైన్ రూపకల్పన
భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి రైల్వే లైన్. ▪︎ 160 కిలోమీటర్ల వేగ పరిమితితో కొత్త అమరావతి రైల్వేలైన్ రూపకల్పన ▪︎ అమరావతి స్టేషన్ లో కోచింగ్ డిపోల వంటి ప్రధాన సౌకర్యాలు ఉంటాయి (ప్రారంభంలో 2-3 పిట్ లైన్లు ఉండే అవకాశం)
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త!!
…భారత్ న్యూస్ హైదరాబాద్…కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త!! పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.ఆన్-లైన్లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు…
సీలేరు రహదారి నిర్మాణానికి రూ. 46 కోట్లు నిధులు
భారత్ న్యూస్ విజయవాడ…అల్లూరి జిల్లా: సీలేరు రహదారి నిర్మాణానికి రూ. 46 కోట్లు నిధులు నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వర్షాలు తగ్గిన కొద్దిరోజుల్లో సీలేరు రహదారికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి పనులు…
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు విడుదలైన షెడ్యూల్
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు విడుదలైన షెడ్యూల్ తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 5న ఎన్నిక ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంతో అనివార్యమైన ఉపఎన్నిక నవంబర్ 11ననోటిఫికేషన్ 18వరకు నామినేషన్ల స్వీకరణ డిసెంబర్…
రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
..భారత్ న్యూస్ అమరావతి…అమరావతి:. రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి నేతృత్వంలో ఎకో టూరిజం శాంతిప్రియా పాండే నేతృత్వంలో ఎకో టూరిజం వర్కింగ్ గ్రూప్ కమిటీలో సభ్యులుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి…
