కెనడాలో ఐక్యం అయిన హిందువులు!

భారత్ న్యూస్ హైదరాబాద్…కెనడాలో ఐక్యం అయిన హిందువులు! ఖలిస్థానీలకు వ్యతిరేకంగా హిందువులు రోడ్లమీదకు రావడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది.. బ్రాంప్టన్ ఆలయం వద్దకు వందలాది హిందువులు.. జైశ్రీరామ్ నినాదాలు బ్రాంప్టన్ హిందూ సభా మందిరంపై ఖలిస్థానీల దాడులు కెనడాలో హిందువులను…

వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతతో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమం

.భారత్ న్యూస్ హైదరాబాద్….వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతతో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమం 60 మంది విద్యార్థినులకు అస్వస్థత అవ్వగా.. చాకటి శైలజ, కుడిమెత జ్యోతి, మహాలక్ష్మి, జ్యోతిలక్ష్మి, భూమిక, లావణ్యల పరిస్థితి విషమం. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్…

సొసైటీ వద్ద దాన్యం కొనుగోలు కేంద్రన్ని ప్రారంభీంచిన మ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు….

..భారత్ న్యూస్ అమరావతితూ. గో జిల్లా….గోపాలపురంసొసైటీ వద్ద దాన్యం కొనుగోలు కేంద్రన్ని ప్రారంభీంచిన మ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు…. ముందుగా రైతు దాన్యంలో తేమశాతం చెకింగ్ చేసే యంత్రం తో దాన్యం లోని తేమశాతం ను పరిశీలించారు…. ఈ నేపథ్యంలో రైతులతో ముఖముఖి…

పెట్రోల్ బంకును ప్రారంభించిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు

భారత్ న్యూస్ విజయవాడ…పెట్రోల్ బంకును ప్రారంభించిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలోని శ్రీ వేణుగోపాల సొసైటీ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు అనంతరం వాహనంలో పెట్రోలు నింపిన మద్దిపాటి ఈ…

ఎక్స్‌లో టెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్..

..భారత్ న్యూస్ అమరావతి.అమరావతి: ఎక్స్‌లో టెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.. టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరు.. 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత.. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే…

అమరావతి రాజధానిపై సీఅర్డీయే అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి రాజధానిపై సీఅర్డీయే అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న మంత్రులు నారాయణ గారు, పయ్యావుల కేశవ్ గారు, అధికారులు…

రేవంత్ రెడ్డి 85 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశాడు.

భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి 85 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశాడు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు నెలకు రూ.75000 స్టేషన్ అలవెన్స్ ఇచ్చేవాడు. ఈ రేవంత్ రెడ్డి ఆ స్టేషన్ అలవెన్స్ కూడా ఇవ్వక,…

రేవంత్ రెడ్డి మాజీ సర్పంచులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.

.భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డి మాజీ సర్పంచులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుండి NREGA నుండి రూ.1200 కోట్లు, 15వ ఆర్ధిక సంఘం నుండి రూ.300 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ నుండి రూ.500 కోట్లు వచ్చాయి. రేవంత్…

మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్-1

..భారత్ న్యూస్ అమరావతి..మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్-1 ఏపీలో చెరువుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్ర దేశంలోనే టాప్లో నిలిచినట్లు కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో ఏపీ వాటా 2011-12లో 17.7 శాతం ఉండగా, 2022-23నాటికి 40.9…

ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు!

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు! ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా ఇందులో…