నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన
.భారత్ న్యూస్ హైదరాబాద్….నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన బెంగళూరులో చెరువులు పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ రంగనాథ్ సారథ్యంలోని…
శబరిమల వద్ద ప్రతిపాదిత రోప్వే స్కెచ్.
.భారత్ న్యూస్ అమరావతి..శబరిమల వద్ద ప్రతిపాదిత రోప్వే స్కెచ్. ఈ మండల కాలంలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రోప్వేతో సన్నిధానం నుంచి పంబ చేరుకోవడానికి 10 నిమిషాలు పడుతుందని దేవస్వోమ్ బోర్డు ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు. అంచనా వ్యయం: 250…
వైఎస్ ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ…
భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి… వైఎస్ ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ… పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం… వైఎస్ ఆర్ కడప జిల్లా ఎస్పీ గా అన్నమయ్య ఎస్పీ వాసన విద్యా సాగర్ నాయుడుకి…
త్వరలో డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్లుగా ఛాన్స్
.భారత్ న్యూస్ హైదరాబాద్…త్వరలో డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్లుగా ఛాన్స్ TG DSC-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది. నష్టపోయిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని SEP నెలాఖరులో…
నేటి నుంచి 4 రోజులు వర్షాలు..!!
.భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి 4 రోజులు వర్షాలు..!! నాలుగు రాష్ర్టాలపై అల్పపీడన ప్రభావంహైదరాబాద్, నవంబర్ 7: నైరుతి బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక…
విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొనడం జరిగింది.
భారత్ న్యూస్ విజయవాడ…విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది.…
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్..
.భారత్ న్యూస్ అమరావతి..విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్.. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటును రద్దు చేసిన ఏపీ హైకోర్టు.. మండలి ఛైర్మన్ వేసిన అనర్హత వేటును రద్దు చేసిన న్యాయస్థానం.. అనర్హత వేటుపై గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన…
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు.
భారత్ న్యూస్ విజయవాడ…తాడేపల్లి. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్సీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు. పార్టీ నేతల అభిప్రాయం మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ నిర్ణయం.క్యాంపు కార్యాలయంలో విజయనగరం…
ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీ: మంత్రి పార్థసారథి
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీ: మంత్రి పార్థసారథి డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన. డ్రోన్ రంగంలో రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యం. ప్రపంచ డ్రోన్…
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
