రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

..భారత్ న్యూస్ అమరావతి…అమరావతి:. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను…

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.

భారత్ న్యూస్ విజయవాడ….ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలుతెలంగాణలో లబ్దిదారులకు ఈనెల ఆఖరులోపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల…

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా, గుంటూరు,ఉమ్మడి గోదావరిజిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక బహిష్కరిస్తున్నాం ఈ ఎన్నికను ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం

సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్.

..భారత్ న్యూస్ అమరావతి….సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్. ఆడబిడ్డల జోలికి వస్తే సహించిదే లేదు – సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియాలో ఆడబిడ్డల పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఆడబిడ్డ హోంమంత్రిపైనా పోస్టులు పెడుతున్నారు.. ఆంబోతులుగా మారి మదమెక్కి…

ఏపీ వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..

..భారత్ న్యూస్ అమరావతి…ఏపీ వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు.. ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.…

YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్.

భారత్ న్యూస్ విజయవాడ….YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై వైసీపీ చీఫ్ జగన్ ఫైర్. నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారు.. కేసుల మీద కేసులు పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులను…

ఆంధ్రప్రదేశ్ లోని పలు విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు శంకుస్ధాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ లోని పలు విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు శంకుస్ధాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం నిర్మించిన 400/220KV గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభించారు.

90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని రాష్ట్రం పై పెట్టి, వెళ్ళిపోయారు.

..భారత్ న్యూస్ అమరావతి..90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని రాష్ట్రం పై పెట్టి, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ భారం మేము భరించాల్సి వస్తుంది. ఈ చెత్త మొత్తం క్లీన్ చేయటానికే ఏడాది సమయం పడుతుంది.

మైనంపల్లి రోహిత్‌కి ఘోర అవమానం

..భారత్ న్యూస్ హైదరాబాద్…మైనంపల్లి రోహిత్‌కి ఘోర అవమానం రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో మైనంపల్లి రోహిత్‌ కారును అడ్డుకున్న పోలీసులు. అధికారులతో దురుసుగా ప్రవర్తించిన మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేకు విలువ లేదంటూ అసహనం వ్యక్తం చేసిన మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా…