డిసెంబర్ నాటికి 42లక్షల మంది రైతులకి 32వేల కోట్ల రుణమాఫీ చేస్తాం – వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కావ్య
…భారత్ న్యూస్ హైదరాబాద్….డిసెంబర్ నాటికి 42లక్షల మంది రైతులకి 32వేల కోట్ల రుణమాఫీ చేస్తాం – వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కావ్య
తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు
..భారత్ న్యూస్ హైదరాబాద్….తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఇందిరమ్మ కమిటీల ఎంపిక సందర్భంగా బహిరంగంగానే బూతులు తిట్టుకున్న లీడర్లు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, సింగిల్విండో చైర్మన్
జనగామలో ట్రంప్ విగ్రహానికి అభిషేకం
…భారత్ న్యూస్ హైదరాబాద్….జనగామలో ట్రంప్ విగ్రహానికి అభిషేకం అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా.. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో డోనాల్డ్ ట్రంప్ విగ్రహానికి అభిషేకాలు చేసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్
..భారత్ న్యూస్ హైదరాబాద్…మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు…
కనువిందు చేస్తున్న అరకు మాడగడ మేఘాల కొండ …
భారత్ న్యూస్ విజయవాడ…కనువిందు చేస్తున్న అరకు మాడగడ మేఘాల కొండ … ఆంధ్రప్రదేశ్ : వైజాగ్లోని అరకులోయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి ఓకే ప్రకృతి రమణీయ ప్రదేశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కొండల మధ్య పాల కడలిని తలపించేలా మాడగడలో…
దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్
భారత్ న్యూస్ విజయవాడ…..A.P.. దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్ పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ గారు తెలిపారు.…
.విషసర్పాల నడుమ ఉన్నత పాఠశాల ప్రాంగణం
భారత్ న్యూస్ విజయవాడ..విషసర్పాల నడుమ ఉన్నత పాఠశాల ప్రాంగణం బడికి వెళ్ళాలన్నా పంపాలన్నా విద్యార్థులకు వారి తల్లితండ్రులకు నిత్యం భయం భయంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ దుస్థితి తూర్పుగోదావరి జిల్లా.. దేవరపల్లి మండలం యర్నగూడెంశ్రీబొల్లిన గంగరాజు జడ్పీ హైస్కూల్ఆవరణ…
రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు
భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు… అమరావతి : రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ హోదా నుండి ఐపిఎస్ హోదాఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ…
సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు..
భారత్ న్యూస్ విజయవాడ…సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు.. *రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు.. బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన…
అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు..
భారత్ న్యూస్ విజయవాడ..అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. ఈడీ వేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తింపు.. రూ.4,141 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక,…
