సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో
…భారత్ న్యూస్ హైదరాబాద్….సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా కుటుంబాల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్…
ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది
.భారత్ న్యూస్ హైదరాబాద్…ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది ఈ ప్రభుత్వం కొనడం లేదని రూ.1700, 1800 ధాన్యం దాళరులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది రూ.2320 మద్దతు ధర, రూ.500 బోనస్ మొత్తం కలిపి రూ.2820 కి అమ్ముకోవాల్సిన ధాన్యం…
సౌత్ ఈస్టర్న్ రైల్వే డివిజన్లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో 22850 సికింద్రాబాద్ షాలిమార్ SF ఎక్స్ప్రెస్లోని ఒక పార్శిల్ వ్యాన్తో సహా మొత్తం 3 కోచ్లు పట్టాలు తప్పాయి.
…భారత్ న్యూస్ హైదరాబాద్…..పశ్చిమబెంగాల్ : సౌత్ ఈస్టర్న్ రైల్వే డివిజన్లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో 22850 సికింద్రాబాద్ షాలిమార్ SF ఎక్స్ప్రెస్లోని ఒక పార్శిల్ వ్యాన్తో సహా మొత్తం 3 కోచ్లు పట్టాలు తప్పాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు: CPRO…
పౌర విమానయాన శాఖామంత్రి కి ప్రైవేట్ సెక్రెటరీగా… శ్రీకాకుళం మాజీ కలెక్టర్…!
.భారత్ న్యూస్ అమరావతి..పౌర విమానయాన శాఖామంత్రి కి ప్రైవేట్ సెక్రెటరీగా… శ్రీకాకుళం మాజీ కలెక్టర్…! పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రైవెట్ సెక్రటరిగా… 2011 బ్యాచ్ IAS అధికారి, శ్రీకాకుళం మాజీ కలెక్టర్ శ్రీకేష్ బి లాఠ్కర్ IAS…
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ వచ్చేసింది…
భారత్ న్యూస్ అమరావతి..Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ వచ్చేసింది… ఏపీలో నామినేటెడ్ పదువుల రెండో లిస్ట్ విడుదల చేసింది ప్రభుత్వం. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో కసరత్తు చేసిన అనంతరం సీఎం చంద్రబాబు నేమ్స్ ఫైనల్…
ఆర్డీవో మురళి అరెస్ట్…!
..భారత్ న్యూస్ అమరావతి..ఆర్డీవో మురళి అరెస్ట్…! ఆర్డీఓ మురళిని తిరుపతిలో అరెస్ట్ చేసి ఏక కాలంలో తిరుపతి, మదనపల్లెలో గల ఆర్డీఓ మురళి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు. మురళీతో మదనపల్లె రూరల్ పొన్నూటిపాళ్యం వీఆర్వో శేఖర్ ఇంట్లో కూడా…
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న,
…భారత్ న్యూస్ హైదరాబాద్….సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది ప్రజల సందేహాలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా అధికారులు అందుబాటులో ఉంటారు తెలంగాణ…
Second list of nominated posts Announced by the coalition government with 59 people. Clean Andhra Pradesh Mission – Kommareddy Pattabhi Ram. Rajahmundry Urban Development Authority Boddu Venkataramana Chaudhary
Second list of nominated posts Announced by the coalition government with 59 people. Clean Andhra Pradesh Mission – Kommareddy Pattabhi Ram. Rajahmundry Urban Development Authority Boddu Venkataramana Chaudhary (By Raja…
Seaplane” demo organized at Punnami GhatThe tourism sector in the state of Andhra Pradesh is developing rapidly through tourism circuits
Seaplane” demo organized at Punnami GhatThe tourism sector in the state of Andhra Pradesh is developing rapidly through tourism circuits Chandrababu Naidu was the pioneer of administrative reforms in the…
భారతీయ రైల్వే 4.0లో భాగంగా నెలరోజుల్లో 2లక్షల 50వేల ఫిర్యాదులను పరిష్కరించిందని రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది.
..భారత్ న్యూస్ హైదరాబాద్….భారతీయ రైల్వే 4.0లో భాగంగా నెలరోజుల్లో 2లక్షల 50వేల ఫిర్యాదులను పరిష్కరించిందని రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన వెయ్యి 65 సమస్యలకు మార్గం చూపింది. వీటితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చిన 138…
