అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు..
…భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీ: అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు.. అదానీ ఇంత స్వేచ్ఛగా ఎలా బయట తిరుగుతున్నారు.. రూ.2 వేల కోట్ల కుంభకోణానికి అదానీ పాల్పడ్డారు.. అదానీని ప్రధాని మోడీ కాపాడుతున్నారు.. అదానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..? అదానీని ఎవరు…
The impact of low pressure on AP.. The meteorological department is predicting that the low pressure will turn into an air mass and heavy rains are likely to occur in the next two days.
The impact of low pressure on AP.. The meteorological department is predicting that the low pressure will turn into an air mass and heavy rains are likely to occur in…
ఏపీలో పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఏపీలో బీఎస్సీ పారామెడికల్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ ఉ.11 గంటల నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు…
The head of the CAG is Sanjay Murthy, son of former MP KSR Murthy of Amalapuram, joint East Godavari district ..swearing in The oath by the President of India at the Rashtrapati Bhavan in Delhi.
The head of the CAG is Sanjay Murthy, son of former MP KSR Murthy of Amalapuram, joint East Godavari district ..swearing in The oath by the President of India at…
ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్.
భారత్ న్యూస్ హైదరాబాద్….ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రగోష్. రెండు వారాలపాటు హైదరాబాదులోనే ఉండనున్న కాలేశ్వరం కమిషన్ చీఫ్. రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్న కాలేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. ఈ…
రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి : అయ్యప్ప జేఏసీ
…భారత్ న్యూస్ హైదరాబాద్….రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి : అయ్యప్ప జేఏసీ అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు ? ఏ ఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్ చరణ్ ని దర్గాకు వెళ్లమన్నారు. రామ్ చరణ్…
ఏపీలో పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు
భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు పీఏసీకి కూటమి నుంచి 12 నామినేషన్లు కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు అన్ని స్థానాలకు నామినేషన్ వేసిన కూటమి సభ్యులు వైసీపీనుంచి పెద్దిరెడ్డి, ముగ్గురు ఎమ్మెల్సీలు…
TCS in Visakhapatnam in the next three months in Andhra Pradesh. Our target is 5 lakh IT jobs. In the past, 20 percent of Telugu people were in the IT sector anywhere in the world with Chandrababu’s initiative.
TCS in Visakhapatnam in the next three months in Andhra Pradesh. Our target is 5 lakh IT jobs. In the past, 20 percent of Telugu people were in the IT…
కేసీఆర్ మొక్క పీకేస్తా అన్న మొనగాడివి.. ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకు భయపడుతున్నావు
…భారత్ న్యూస్ హైదరాబాద్…కేసీఆర్ మొక్క పీకేస్తా అన్న మొనగాడివి.. ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు నిత్యం కేసీఆర్ జపం చేసేది చూస్తే నీ కింద సెగ అంటుకున్నదని అర్థం అవుతుంది.. నీ భయం, నీ వణుకుడు ప్రారంభమైంది…
సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్
.భారత్ న్యూస్ హైదరాబాద్..సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడానికి యావత్ హిందూ సమాజము,యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామి వారిని క్షమాపణ కోరి…
