.విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ కుండల మార్కెట్ లో చిన్నపాటి వర్షానికి నీళ్లు

.భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ కుండల మార్కెట్ లో చిన్నపాటి వర్షానికి నీళ్లు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు మార్కెట్ వ్యాపారస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మొన్న కనివిని ఎరుగని తీరులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుడమేరు వాగు…

గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి, పలువురు గో ప్రేమికుల డిమాండ్,

..భారత్ న్యూస్ అమరావతి..: గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి….. పలువురు గో ప్రేమికుల డిమాండ్….. ఉత్తరాఖండ్ జ్యోతిర్నఠ్ పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గో ప్రతిష్ట ఆందోళన, గో ద్వజ్ స్థాపన భారత…

దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మూల నక్షత్రం. సదరు సందర్భాన్ని పురస్కరించుకుని మన కోర్టులో కొలువై ఉన్నట్టి అమ్మవారికి

భారత్ న్యూస్ అమరావతి..దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మూల నక్షత్రం. సదరు సందర్భాన్ని పురస్కరించుకుని మన కోర్టులో కొలువై ఉన్నట్టి అమ్మవారికి పూజా కార్యక్రమానికి నిర్వహించిన జూనియర్ జీసస్ మరియు రమాదేవి దంపతులకు మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపున మూలా నక్షత్ర…

అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదు, హైకోర్ట్ సంచలన తీర్పు.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదు: హైకోర్ట్ సంచలన తీర్పు. ఇకపై అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదని తమిళనాడు హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ సంధర్బంగా హైకోర్ట్ తీర్పునిస్తూ “హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు…

ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అనేది సామెత, కాని వీడు అన్య మతస్థుడు కాదండో.పక్కా సనాతన ధర్మ ములో

.భారత్ న్యూస్ అమరావతి..ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అనేది సామెత… కాని వీడు అన్య మతస్థుడు కాదండో.. పక్కా సనాతన ధర్మ ములోపుట్టి పెరిగిన ఘనుడు.. తిరుమల తిరుపతి దేవుడు సన్నిధి లో అంతమంది ప్రజలు సమక్షంలో పోలీసులు భద్రత మధ్య…

..ఆసుపత్రి మొత్తం వైశాల్యం 133 ఎకరాలు,అమృత హాస్పిటల్ ఫరీదాబాద్

.భారత్ న్యూస్ అమరావతి..ఆసుపత్రి మొత్తం వైశాల్యం 133 ఎకరాలు అమృత హాస్పిటల్ ఫరీదాబాద్ నిర్మాణ ప్రాంతం : 10 మిలియన్ చ.అ. పడకల సంఖ్య : 2,600 వైద్యుల సంఖ్య: 800 పారా మెడికోల సంఖ్య: 4,000 ఆపరేషన్ థియేటర్ల సంఖ్య:…

,రెవిన్యూ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కోట్లల్లో ప్రభుత్వ భూములు దేవుడి మాన్యాలు వక్స్ భూములు కుంటలు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,రెవిన్యూ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కోట్లల్లో ప్రభుత్వ భూములు దేవుడి మాన్యాలు వక్స్ భూములు కుంటలు చెరువులు వాగులు వంకలు నదులు కొండలు గుట్టలు గ్రామ పంచాయితీ గ్రామకంఠం మఠం భూములు స్థలాలు…

హనుమంత వాహన సేవలో భక్తులను ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శన,,

హనుమంత వాహన సేవలో భక్తులను ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శన తిరుమల (భారత్ న్యూస్) తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు బుధవారం ఉదయం హనుమంత వాహన సేవలో టిటిడి హిందూ ధర్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల కళాకారులు…

,,సినిమా థియేటర్లలో అక్రమ వసూళ్ళు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,సినిమా థియేటర్లలో అక్రమ వసూళ్ళు పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల మండలంలోని సినిమా థియేటర్లలో వీక్షకులనుండి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. వీక్షకులకు ఇచ్చే…