రతన్ టాటాపై పేటీఎం సీఈవో పోస్ట్.. నెట్టింట్లో విమర్శలు
..భారత్ న్యూస్ అమరావతి..రతన్ టాటాపై పేటీఎం సీఈవో పోస్ట్.. నెట్టింట్లో విమర్శలు Oct 10, 2024, రతన్ టాటాపై పేటీఎం సీఈవో పోస్ట్.. నెట్టింట్లో విమర్శలుభారత ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతిపై పేటీఎం సీఈవో…
పేటICICI బ్యాంకులో రెండవ రోజు CID విచారణ
భారత్ న్యూస్ విజయవాడ,,పేటICICI బ్యాంకులో రెండవ రోజు CID విచారణ చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంక్ CID విచారణ రెండవ రోజుకు చేరింది. ఈ మేరకు బ్యాంకులో సిబ్బందిని, ఖాతాదారులను ఒకరి తర్వాత ఒకరిని పిలిచి విచారిస్తున్నారు. మీరు బ్యాంకులో ఖాతా ఎప్పుడు…
ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లో…
.భారత్ న్యూస్ అమరావతి..ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లో…అదికూడా గత 5 ఏళ్లపాటు జరిగిన విధ్వంసం నుండి… ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్ తీసుకురావడం అంటే మాటలు కాదు !! బిపిసిఎల్ రిఫైనరీ 60 వేల కోట్లు @ రామాయపట్నం/మచిలీపట్నం, లులు గ్రూప్ షాపింగ్…
నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్ ఖాన్
భారత్ న్యూస్ విజయవాడ,నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్ ఖాన్ Oct 11, 2024, నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్ ఖాన్తన కుమారుడు జునైద్ను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బస్సులోనే తిరగమని చెప్పానని బాలీవుడ్ నటుడు…
మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు
.భారత్ న్యూస్ అమరావతి..మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు Oct 11, 2024, మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరుఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు శుక్రవారమే ఆఖరు. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం రాత్రి వరకూ 65,629 దరఖాస్తులు అందాయి.…
ఏపీలో 5,423 గ్రామాల్లో సెల్ సిగ్నల్ సమస్యకు చెల్లు!
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీలో 5,423 గ్రామాల్లో సెల్ సిగ్నల్ సమస్యకు చెల్లు! ఏపీలో మారుమూల గ్రామాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కొత్త సెల్ టవర్లను అందుబాటులోకి…
నేటి నుంచి తక్కువ ధరకే వంట నూనెలు
భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి తక్కువ ధరకే వంట నూనెలు AP: రాష్ట్రంలో అన్ని షాపుల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు వంట నూనెలు తక్కువ ధరకే విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామోలిన్ లీటర్ రూ. 110,…
మైసూరు మెకానిక్కు రూ.25 కోట్ల లాటరీ
భారత్ న్యూస్ విజయవాడ,,,మైసూరు మెకానిక్కు రూ.25 కోట్ల లాటరీ Oct 11, 2024, మైసూరు మెకానిక్కు రూ.25 కోట్ల లాటరీకర్ణాటకకు చెందిన ఒక మెకానిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మాండ్య జిల్లాకు చెందిన అల్తాఫ్ కేరళ లాటరీలో రూ.25 కోట్లను గెల్చుకున్నాడు.…
విజయవాడలో లోకో పైలట్ దారుణ హత్య
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,విజయవాడలో లోకో పైలట్ దారుణ హత్య ఆంధ్రప్రదేశ్: విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. లోకోపైలట్ ఎబునైజర్(52)ను గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. విధుల్లో ఉన్న లోకో పైలట్…
In all the districts of Andhra Pradesh State, traders should sell quality goods at the one rate . If anyone deviated the instructions the Government will take strict action .
In all the districts of Andhra Pradesh State, traders should sell quality goods at the one rate . If anyone deviated the instructions the Government will take strict action .…
