ప్రతి నిమిషానికి 10 లక్షల వాటర్ బాటిళ్ల అమ్మకం

భారత్ న్యూస్ విజయవాడ,ప్రతి నిమిషానికి 10 లక్షల వాటర్ బాటిళ్ల అమ్మకం Oct 11, 2024, ప్రతి నిమిషానికి 10 లక్షల వాటర్ బాటిళ్ల అమ్మకంహోటల్‌కు వెళ్లి టిఫిన్‌ చేస్తే వాటర్‌ బాటిల్‌.. ఫంక్షన్లలో భోజనం చేస్తే వాటర్‌ బాటిల్‌.. ప్రయాణాల్లో…

ఏపీలో రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ ..

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ .. ఏపీలో రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రేషన్​ దుకాణాల్లో నేటి (అక్టోబర్​ 11) నుంచి నెల ఆఖరు…

ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత..

భారత్ న్యూస్ విజయవాడ,,ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. రమేష్ నగర్ లో రూ. 2 వేల కోట్లు విలువ చేసే 200 కేజీల డ్రగ్స్.. వారంలో రెండోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు…

బ్యాంకు లింకేజీ రుణం తీసుకుంటే 9- 13.5 శాతం వడ్డీ. స్త్రీనిధి రుణం తీసుకుంటే

భారత్ న్యూస్ విజయవాడ,బ్యాంకు లింకేజీ రుణం తీసుకుంటే 9- 13.5 శాతం వడ్డీ. స్త్రీనిధి రుణం తీసుకుంటే 11 శాతం వడ్డీ. కానీ పీఎం ఎఫ్ఎంఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసి ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేసే డ్వాక్రా మహిళకు 6 శాతం…

జగన్ ఐదేళ్లలో యువతకు వాలంటీర్, వైన్ షాపులో సేల్స్ బాయ్స్

.భారత్ న్యూస్ అమరావతి..జగన్ ఐదేళ్లలో యువతకు వాలంటీర్, వైన్ షాపులో సేల్స్ బాయ్స్ ఉద్యోగాలు కల్పించాడు. లోకేష్ మంత్రి అయిన వంద రోజుల్లో హెచ్సీఎల్, ఫాక్స్ కాన్, టిసిఎస్ కంపెనీలు తెచ్చి వేలాది ఉద్యోగాలు కల్పనకు కృషి చేశారు. మెగా డీఎస్సీ…

కియా కార్ల షోరూం ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ గారు, రవాణా యువజన

..భారత్ న్యూస్ అమరావతి..కియా కార్ల షోరూం ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ గారు, రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మంగళగిరి అక్టోబర్ 11.కొలనుకొండ లో సింహ మోటార్స్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కియా…

ఒక ఎంపీ అయి ఉండి ఫేక్ న్యూస్ షేర్ చేయడానికి సిగ్గు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఒక ఎంపీ అయి ఉండి ఫేక్ న్యూస్ షేర్ చేయడానికి సిగ్గు లేదా గురుమూర్తిగారు! వైసీపీ డీఎన్ఏ ఫేక్. అధ్యక్షుడు ఇంకా ఫేకు.. ఫేక్ అధ్యక్షుడు, ఫేక్ పార్టీ ఎంపీ అయితే ఇంకా ఫేక్…

ఇదివరకు బీమా అంటే సంపాదించే కుటుంబ పెద్ద పేరునే ఉండేది.

..భారత్ న్యూస్ అమరావతి..ఇదివరకు బీమా అంటే సంపాదించే కుటుంబ పెద్ద పేరునే ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబుగారు పేద కుటుంబంలో ప్రతి వ్యక్తికీ బీమా కల్పించి ఆ కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. జగన్ తన హయాంలో 13421 కుటుంబాలకు…

జగన్ విధ్వంసం, దోపిడీ గురించి తెలిసిన టాటా గ్రూప్

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,జగన్ విధ్వంసం, దోపిడీ గురించి తెలిసిన టాటా గ్రూప్ ఆయన హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడింది. జగన్ సైకో దాడులకు టాటా పవర్ కంపెనీ కూడా నష్టపోయింది. కోర్టుకెళ్ళింది. చంద్రబాబు దార్శనికత, లోకేష్…

ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు

భారత్ న్యూస్ విజయవాడ,,ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలురాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, అక్టోబరు 11: రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా…