విజయదశమి అంటేనే విజయం.జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు,మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, గౌతమ్

భారత్ న్యూస్.మేడ్చల్ మల్కాజిగిరి:విజయదశమి అంటేనే విజయం.జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు,మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, గౌతమ్. జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ దసరా (విజయ దశమి) పండగ సందర్భంగా విజయానికి ప్రతీకగా నిలుస్తుంది అని తెలిపినారు. దేవీ శరన్నవరాత్రులను…

దసరా & దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధం

భారత్ న్యూస్ సికిందరాబాద్:దసరా & దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధంసుమారు 1,400 ప్రత్యేక రైళ్లను నడుపనున్న దక్షిణ మధ్య రైల్వేదక్షిణ మధ్య రైల్వే అందుబాటులో ఉన్న వనరులను సమీకరించడం ద్వారా రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి క్రమం తప్పకుండా సెలవు…

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం ను సద్వినియోగం చేసుకోవాలని

భారత్ న్యూస్.మేడ్చల్ మల్కాజిగిరి: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం ను సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా.బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు.సమాచార…

పవన్‌ కల్యాణ్‌ సినిమాలలో అనేక హీరో పాత్రలు పోషించారు. రాజకీయాలలోనూ ఆయన బహుపాత్రధారి కావడం ఆశ్చర్యాన్ని కలిగించదు.

..భారత్ న్యూస్ అమరావతి..పవన్‌ కల్యాణ్‌ సినిమాలలో అనేక హీరో పాత్రలు పోషించారు. రాజకీయాలలోనూ ఆయన బహుపాత్రధారి కావడం ఆశ్చర్యాన్ని కలిగించదు. రాజకీయ ఆరంగేట్రం చేసినప్పుడు ‘చే గువేరా’ బొమ్మతో అలరించారు.తర్వాత భగత్‌సింగ్‌ తన ఆదర్శంగా ప్రకటించారు.ఇప్పుడు తాజాగా “సనాతన ధర్మం హీరో…

దేవీ నవరాత్రులు సందర్భంగా ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని సందర్శించుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్,

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,దేవీ నవరాత్రులు సందర్భంగా ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని సందర్శించుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారు మరియు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు వీరితో…

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబయి వెళ్లనున్నారు. రతన్ టాటా పార్థివ దేహానికి వారు నివాళులర్పించనున్నారు.

..భారత్ న్యూస్ అమరావతి.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబయి వెళ్లనున్నారు. రతన్ టాటా పార్థివ దేహానికి వారు నివాళులర్పించనున్నారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ క్యాబినెట్ భేటీలో రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలపనున్నారు. అనంతరం అజెండాను వాయిదా…

మహిమాన్వితంగా చెప్పబడే గోమాతను జాతీయ మాతగా గౌరవించి గుర్తించాలి

భారత్ న్యూస్ విజయవాడ,,,మచిలీపట్నం10/10/2024 మహిమాన్వితంగా చెప్పబడే గోమాతను జాతీయ మాతగా గౌరవించి గుర్తించాలి….. జ్యోతిర్మట్ ఉత్తరాఖండ్ పరమ పూజ్య జగద్గురు శంకరాచార్య శ్రీఅవి ముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ వారు గో ప్రతిష్ట ఆందోళన కార్యక్రమంలో భాగంగా గురువారం విజయవాడ లోని శ్రీ…