డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి. కాలిఫోర్నియాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కలకలం షాట్‌గన్, లోడెడ్ తుపాకీతో పట్టుబడ్డ వ్యక్తి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024…

రామ్‌లీలా’ నాటకం.. వానరులుగా నటించి పరారైన ఇద్ద‌రు ఖైదీలు!

భారత్ న్యూస్ విజయవాడ…హరిద్వార్‌ జైలులో ‘రామ్‌లీలా’ నాటకం.. వానరులుగా నటించి పరారైన ఇద్ద‌రు ఖైదీలు! ద‌స‌రాను పురస్కరించుకుని జైలులో రామ్‌లీలా నాటకం ప్ర‌ద‌ర్శన‌ వాన‌రాల వేషధారణలో ఉన్న పంకజ్‌, రాజ్‌కుమార్ అనే ఇద్ద‌రు ఖైదీల ప‌రారీ జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా…

బియ్యం కార్డు ( Rice Card ) వచ్చిన బియ్యం రాని వారికి ఈ విధంగా చెక్ చేసుకోండి

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,బియ్యం కార్డు ( Rice Card ) వచ్చిన బియ్యం రాని వారికి ఈ విధంగా చెక్ చేసుకోండి ➡️ కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే కింది లింక్ లో search చేసినప్పుడు…

రెండు జిల్లాల స్థాయిలో జరిగిన తాళం భజన పోటీలలో తృతీయ స్థానం పొందిన హిందూధర్మ భజన సేవాసంఘం(భజన బృందం)కోడూరు మండలం……

భారత్ న్యూస్ విజయవాడ.రెండు జిల్లాల స్థాయిలో జరిగిన తాళం భజన పోటీలలో తృతీయ స్థానం పొందిన హిందూధర్మ భజన సేవాసంఘం(భజన బృందం)కోడూరు మండలం……🚩🪘🥁🎹🙏🎹🥁🪘🚩 ఎన్టీఆర్ జిల్లా, కృష్ణజిల్లా రెండు జిల్లాల స్థాయిలో జరిగిన తాళం భజన పోటీలలో తృతీయ స్థానం పొందిన…

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలలోనికి అనుమతిస్తారని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.

భారత్ న్యూస్.మేడ్చల్ మల్కాజిగిరి. తెలంగాణ ప్రభుత్వంసమాచార పౌర సంబంధాల శాఖ రెన్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.30 గంటల వరకు మాత్రమే…

కంకిపాడులో రేపు జరగనున్న పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొననున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

.భారత్ న్యూస్ అమరావతి..కృష్ణాజిల్లా కంకిపాడులో రేపు జరగనున్న పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొననున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సభాస్థలినీ పరిశీలించిన జిల్లా ఎస్పీ గంగాధర్ రావు. 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఎస్పీ…

నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్.. పర్యటన వివరాలివే

..భారత్ న్యూస్ అమరావతి..నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్.. పర్యటన వివరాలివే.! కృష్ణా జిల్లా కంకిపాడులో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాగా ఆయన పర్యటన వివరాలను కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకి గన్నవరం విమానాశ్రయం…

హీరోయిన్తో టాలీవుడ్ హీరో. నారా. రోహిత్ ఎంగేజ్మెంట్లో పాల్గొన్న చంద్రబాబు, భువనేశ్వరి.

..భారత్ న్యూస్ అమరావతి.హీరోయిన్తో టాలీవుడ్ హీరో. నారా. రోహిత్ ఎంగేజ్మెంట్లో పాల్గొన్న చంద్రబాబు, భువనేశ్వరి. తెలుగు హీరో నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతినిధి-2 మూవీ హీరోయిన్ శిరీష(సిరిలెల్లా)తో రోహిత్ నిశ్చితార్థం జరిగింది. HYD నోవాటెల్లో AP సీఎం చంద్రబాబు,…

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.

..భారత్ న్యూస్ అమరావతి..జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు. ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ కేంద్రం నిర్ణయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే కొలువుదీరనున్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న కేంద్ర పాలిత…

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 17న సెలవు?

..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 17న సెలవు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీన అన్ని జిల్లాల్లోనూ ఈ పండుగను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం గతంలోనే…