లిక్కర్ లక్కంటే ఈయనదే.. 5 దుకాణాలు ఒక్కరికే!
..భారత్ న్యూస్ అమరావతి.లిక్కర్ లక్కంటే ఈయనదే.. 5 దుకాణాలు ఒక్కరికే! మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. ఇవాళ పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ…
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన యూజీ
భారత్ న్యూస్ .రాజేంద్రనగర్.హైదరబాద్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సులలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమైంది. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కౌన్సిలింగ్ ను రిజిస్ట్రార్…
ట్రాక్ పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తూ భద్రతా పెంపుకైభద్రతాపరమైన విధానాలను ఖచ్చితంగా అనుసరించాలి
భారత్ న్యూస్:సికింద్రాబాద్:ట్రాక్ పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తూ భద్రతా పెంపుకైభద్రతాపరమైన విధానాలను ఖచ్చితంగా అనుసరించాలి:దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్కుమార్ జైన్ రైల్వేలో ఇటీవల చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనల…
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామ పంచాయతీలో ఈరోజు నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు
భారత్ న్యూస్ విజయవాడ…పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామ పంచాయతీలో ఈరోజు నిర్వహించిన పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు గౌరవ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారితో కలిసి పాల్గొనడం…
రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్పై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడి దాడి..
..భారత్ న్యూస్ అమరావతి.రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్పై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడి దాడి.. 2021లో కావ్యశ్రీ నుంచి రూ. 3 లక్షలు అప్పుగా తీసుకున్న నల్లూరి శ్రీనివాస్ఈవెంట్ కోసం రాజమండ్రి వచ్చిన కావ్యశ్రీడబ్బుల కోసం అడిగితే ఆఫీసుకు రమ్మన్న…
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ నేతలు..
భారత్ న్యూస్ విజయవాడ…టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ నేతలు.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.…
జనసేన పార్టీకి జెఎస్ఆర్ రాజీనామా
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.జనసేన పార్టీకి జెఎస్ఆర్ రాజీనామా జనసేన రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పదవి కి మరియు క్రియశీలా సభ్యత్వానికి రాజీనామా చేసిన జంజనం వెంకట సాంబశివరావు తన రాజీనామాని జనసేన నియోజకవర్గ ఇంచార్జి చిల్లపల్లి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని కంకిపాడు సభా ప్రాంగణం లో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్.
..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని కంకిపాడు సభా ప్రాంగణం లో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్. కంకిపాడులో ఈరోజు జరగనున్న పల్లె…
ఆంధ్రప్రదేశ్పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారనుంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో…
తెలంగాణలో రూ.1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు..
భారత్ న్యూస్ హైదరాబాద్…. ..తెలంగాణలో రూ.1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు.. దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో జోరుగా సాగిన మద్యం అమ్మకాలు.. ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు,10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.. అక్టోబర్…
