The Vijayawada Division of South Central Railway successfully concluded the Swachhata Pakhwada Campaign today with a media briefing
BHARATH NEWS: Vijayawada Division, South Central Railwayculminates Swachhata Pakhwada CampaignThe Vijayawada Division of South Central Railway successfully concluded the Swachhata Pakhwada Campaign today with a media briefing at the DRM…
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు..
.భారత్ న్యూస్ అమరావతి..భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.. ఘాట్ రోడ్డులో కొండచరియలపై నిఘా ఉంచాలి.. జేసీబీలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలి. -ఈవో శ్యామలరావు…
కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ ప్రయత్నం.. కాపాడిన రైల్వే పోలీసులు
భారత్ న్యూస్ హైదరాబాద్,,,కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ ప్రయత్నం.. కాపాడిన రైల్వే పోలీసులు సికింద్రాబాద్ స్టేషన్ లో ఘటన కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో కిందపడిపోయిన మహిళ.. వెంటనే గమనించి ఆమెను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు రాజశేఖర్, విశ్వజీత్…
బ్యాంకులో రూ. 28 కోట్లు అవకతవకలు జరిగాయి: సీఐడీ
పల్నాడు జిల్లా…. ..భారత్ న్యూస్ అమరావతి..చిలకలూరిపేట: బ్యాంకులో రూ. 28 కోట్లు అవకతవకలు జరిగాయి: సీఐడీ పల్నాడు జిల్లా…. చిలకలూరిపేట పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం సీఐడీ ఏఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో బ్యాంకు…
చెన్నైలో భారీ వర్ష సూచన.. ఫ్లైఓవర్ పై వాహనాల పార్కింగ్ చేస్తున్న ప్రజలు
భారత్ న్యూస్ విజయవాడ.చెన్నైలో భారీ వర్ష సూచన.. ఫ్లైఓవర్ పై వాహనాల పార్కింగ్ చేస్తున్న ప్రజలు చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న IMD హెచ్చరికల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమయ్యారు.. వేలచేరి పరిసరాల్లో ఉన్నవారు తమ కార్లను ఫ్లైఓవర్లపై పార్క్…
కొనే వారు లేదు.. అమ్మేవాళ్లు గోళ్లు గిల్లుకుంటున్నారు,రియల్ వ్యాపారం చతికలపడిపోయింది.
భారత్ న్యూస్ అమరావతి..కొనే వారు లేదు.. అమ్మేవాళ్లు గోళ్లు గిల్లుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బతినింది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ రియల్ వ్యాపారం చతికలపడిపోయింది. అపార్ట్మెంట్లు కొనుగోలు చేసే వారు లేరు. అలాగే ఇళ్ల స్థలాలను…
అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్
..భారత్ న్యూస్ అమరావతి..అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్ AP: కొత్త లిక్కర్ పాలసీతో CM చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. దీనిని వెంటనే సరిదిద్దుకోవాలని, లేదంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామన్నారు. ‘రాష్ట్రాన్ని…
13 ఏళ్ళకే ఉద్యోగం….దేవాదాయశాఖ లో *పవన్ పంజా*రికార్డ్ స్థాయిలో 13 సంవత్సరంలోనే ఉద్యోగం,
భారత్ న్యూస్ విజయవాడ…13 ఏళ్ళకే ఉద్యోగం….దేవాదాయశాఖ లో *పవన్ పంజా*రికార్డ్ స్థాయిలో 13 సంవత్సరంలోనే ఉద్యోగం*19 ఏళ్ళకే క్రమబద్దికరణ*విచిత్రంగా ఏ గుడీలోను పని చేసిన ఆనవాళ్ళు లేవు*ఇది సినిమా టైపులో ద్విపాత్రభినంతో రెగ్యూలర్ గా బడి,గుడి మానకుండ ఉద్యోగం*చదువు…, ఉద్యోగంతో… ద్విపాత్రభినయం…
Culminates Swachhata Pakhwada Campaign
BHARATH. NEWS.SECUNDABAD: Culminates Swachhata Pakhwada Campaign 5,196 Kms of Railway track cleaned during Swachhata Pakhwada Campaign73,836 trees planted across the zone during fortnight drive To commemorate the 10th anniversary of…
మాచవరం వద్ద కుంగిపోయిన రైల్వే ట్రాక్
భారత్ న్యూస్ విజయవాడ…మాచవరం వద్ద కుంగిపోయిన రైల్వే ట్రాక్ AP: గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి-సికింద్రాబాబ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు…
