మొదటి ఫోటో,పేరు:- గుర్మిత రామ్ రహీమ్ సింగ్నేరాలు: హత్యలు, మానభంగాలు, ఇతర క్రిమినల్ కేసులు..

భారత్ న్యూస్ విజయవాడ…మొదటి ఫోటో,పేరు:- గుర్మిత రామ్ రహీమ్ సింగ్నేరాలు: హత్యలు, మానభంగాలు, ఇతర క్రిమినల్ కేసులునేరాలు రుజువు కావడం తో 2017 ఆగస్ట్ లో హర్యానాలోని పంచకుల కోర్టు 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.2017 నుండి ఇప్పటి వరకు…

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం,

..భారత్ న్యూస్ అమరావతి.నేడు కేంద్ర కేబినెట్ సమావేశం నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో…

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద…

భారత్ న్యూస్ విజయవాడ…నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద… నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేత.. 4 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు… ఇన్ ఫ్లో : 76,555…

వైసీపీ నేతలకూ మద్యం దుకాణాలు లాటరీలో తగిలాయి.

భారత్ న్యూస్ అమరావతి..వైసీపీ వాళ్లకూ మద్యం దుకాణాలు ! వైసీపీ నేతలకూ మద్యం దుకాణాలు లాటరీలో తగిలాయి. ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చింది. అప్లికేషన్ పెట్టుకున్న వారికి లాటరీ పద్దతిలో దుకాణాలు లభించాయి. చాలా మంది వైసీపీ నేతలు పారదర్శకంగా…

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం?

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం? అమరావతి:అక్టోబర్16ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకంపై హామీ ఇచ్చింది ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడారు.. అయితే,…

పాపం పండిందివివాదాస్పద ఎస్సై కరిముల్లా సస్పెన్షన్.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,పాపం పండింది వివాదాస్పద ఎస్సై కరిముల్లా సస్పెన్షన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అండదండలతో సర్వేపల్లి నియోజకవర్గంలో చెలరేగిపోయిన ఎస్సై కరిముల్లా ఇద్దరు ముస్లిం యువకులతో పాటు దళిత సోదరుడు ఉదయగిరి…

దాములచెరువు పంచాయతీలో ఘనంగా పల్లెపండుగ కార్యక్రమం

దాములచెరువు పంచాయతీలో ఘనంగా పల్లెపండుగ కార్యక్రమం పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ లోని పోలిశెట్టివారిపల్లి,మౌలాలిపేట,రాజీవ్ కాలనిలో డ్రైనేజీ కాలువలకు,సీసీ రోడ్లకు భూమి పూజ మంగళవారం పల్లెపండుగ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి…

పిల్లలలో నైతిక విలువలు పెంచడి విద్యాశాఖ అధికారి బాబ్జి

పిల్లలలో నైతిక విలువలు పెంచడి విద్యాశాఖ అధికారి బాబ్జి పాకాల (భరత్ న్యూస్ )ఈరోజు పాకాల మండల విద్యాశాఖ అధికారి శ్రీ బాబ్జి గారు ఎన్విఎన్ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఉపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మంచి సమాజ నిర్మా…