ndustrial policy aimed at creating 20 lakh jobs in Andhra Pradesh. New MSME policy to deposit incentives in escrow account
Industrial policy aimed at creating 20 lakh jobs in Andhra Pradesh. New MSME policy to deposit incentives in escrow accountState Cabinet approves AP Clean Energy Amaravati October 16 (Bharat News)…
Ramayana drama in Haridwar jail. Two prisoners escape in the guise of monkeys and go to look for Sita.police searching for escaped prisoners.
Ramayana drama in Haridwar jail. Two prisoners escape in the guise of monkeys and go to look for Sita.police searching for escaped prisoners. (By Raja Pentapati AP Bureau Chief)National NewsAmaravati…
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది వాయుగుండం…
సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”
..భారత్ న్యూస్ అమరావతి..సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” ప్రజా విజ్ఞప్తులపై అప్పటికప్పుడే మంత్రి ఆదేశాలు మంత్రి చొరవ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు 42వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల…
ఫీజు కట్టలేదని సుమారు 30మంది విద్యార్థులను బుధవారం తెల్లవారుజాము నుంచే రోడ్డుపై నిలబెట్టిన యాజమాన్యం.
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.బ్రేకింగ్ న్యూస్ విజయవాడ నారాయణ కాలేజ్ లో దారుణం ఫీజు కట్టలేదని సుమారు 30మంది విద్యార్థులను బుధవారం తెల్లవారుజాము నుంచే రోడ్డుపై నిలబెట్టిన యాజమాన్యం కానూరు 100అడుగుల రోడ్డులోని శివ భవానీ బ్రాంచ్ స్టూడెంట్స్…
త్వరలో వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లు..?
భారత్ న్యూస్ విజయవాడ…త్వరలో వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లు..? ఎపి: మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు కూడా ప్రభుత్వం అనుమతి….. ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం…. త్వరలోనే దీనిపై సర్కార్ ఓనిర్ణయం తీసుకుంటుందని ప్రాథమిక సమాచారం……
చెన్నైలోని వేలచేరిలో నీటమునిగిన వేలాది ఇళ్లు..
భారత్ న్యూస్ విజయవాడ…అన్నా నగర్, చెన్నై చెన్నైలోని వేలచేరిలో నీటమునిగిన వేలాది ఇళ్లు.. చెన్నైలో భారీ వర్షాలతో 11 సబ్ వేలు మూసివేత.. చెన్నైలో సాయంత్రం వరకు మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు.. సహాయ చర్యల కోసం 16 వేల మంది…
ఏబీవీకి భారీ ఊరటనిఘా పరికరాల కొనుగోళ్ల కేసుల నుంచి విముక్తి,
.భారత్ న్యూస్ అమరావతి.: నిఘా పరికరాల కొనుగోళ్ల కేసుల నుంచి విముక్తి రెండు కేసులు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మరో కేసు ఫైల్ సీఎం చంద్రబాబు టేబుల్పై! అమరావతి,రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. చెయ్యని తప్పునకు…
కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం,
భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ(సీసీఎస్) ఆమోదం DRDO ఆధ్వర్యంలో అందుబాటులోకి రానున్న టెస్టింగ్ సెంటర్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు…
సైబర్ క్రైమ్ (14c)అంబాసిడర్ గా నటి రష్మిక
భారత్ న్యూస్ విజయవాడ…సైబర్ క్రైమ్ (14c)అంబాసిడర్ గా నటి రష్మిక అప్పట్లో డీప్-ఫేక్ వీడియో నేపథ్యంలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగహన పెంచే క్రమంలో కేంద్రం రష్మికని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు సమాచారం… కేంద్ర ప్రభుత్వం నిర్ణయం! ఇండియన్ సైబర్…
