మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారి రెండో రోజు పులివెందుల పర్యటన
..భారత్ న్యూస్ అమరావతి.మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారి రెండో రోజు పులివెందుల పర్యటన పులివెందులలో వైయస్ ప్రకాష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిన వైయస్ జగన్ గారు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు….
మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన సమాచార శాఖ కమిషనర్
.భారత్ న్యూస్ హైదరాబాద్.మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన సమాచార శాఖ కమిషనర్ అనంతరం ఇరువురు జర్నలిస్టుల సమస్యలు, చేపట్టవలసిన సంక్షేమ చర్యలపై కాసేపు చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు…
పెడన నియోజవర్గంలో కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం లో దీపావళి టపాసు పేలుడు,
భారత్ న్యూస్ విజయవాడ…పెడన నియోజవర్గంలో కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం లో దీపావళి టపాసు పేలుడు ముగ్గురుకు తీవ్ర గాయాలు అందులో మైనర్ బాలుడు ఇద్దరు పరిస్థితి విషయంగా మారటంతో విజయవాడకు తరలింపు మైనర్ బాలుడుకు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్న…
కూల్చివేతలతో జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్న హైడ్రా,
రోడ్లపైకి హైడ్రా వాలంటీర్లు .భారత్ న్యూస్ హైదరాబాద్….కూల్చివేతలతో జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్న హైడ్రా రోడ్లపైకి హైడ్రా వాలంటీర్లు హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల పేరుతో సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ. ఖైరతాబాద్ చౌరస్తా, తెలుగు ఫ్లైఓవర్ కింద ప్రత్యక్షమైన…
యూట్యూబర్ హర్షసాయికి ముందుస్తు బెయిల్ మంజూరు
…భారత్ న్యూస్ హైదరాబాద్….యూట్యూబర్ హర్షసాయికి ముందుస్తు బెయిల్ మంజూరు తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్ట్ను ఆశ్రయించిన హర్షసాయి. లైంగిక వేధింపుల కేసులో హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు…
అవసరం లేని చోట మూడున్నర కోట్లతో వంతెన మంజూరు,,
..భారత్ న్యూస్ హైదరాబాద్….అవసరం లేని చోట మూడున్నర కోట్లతో వంతెన మంజూరు ఆదిలాబాద్ పట్టణం నుండి రాంపూర్ గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ఒక చిన్న పిల్ల కాలువ ఉంది.. ఆ పిల్ల కాలువ మీద రూ.3.50 కోట్లతో వంతెన మంజూరు…
మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ రెడ్డితో పాదయాత్రకు రెడీ.. రేపా? ఎల్లుండా?
.భారత్ న్యూస్ హైదరాబాద్…మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ రెడ్డితో పాదయాత్రకు రెడీ.. రేపా? ఎల్లుండా? టైం చెప్తే కేటీఆర్, నేను.. ఇద్దరంగన్ మెన్లు లేకుండా వస్తాం.. రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలి నన్ను డీల్ చేయటం కాదు.. మెదటి…
టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు
భారత్ న్యూస్ విజయవాడ…టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అమరావతి : 24 మంది సభ్యులో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వీరే సాంబశివరావు (జాస్తి…
ఆయిల్ కంపెనీలకు రూ. 876 కోట్ల చెక్కు ఇచ్చిన సీఎం చంద్రబాబు..
..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి: ఆయిల్ కంపెనీలకు రూ. 876 కోట్ల చెక్కు ఇచ్చిన సీఎం చంద్రబాబు.. నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో సిలిండర్ల పంపిణీని…
The Minister of Tourism is shocked at the death of two people , injured persons after being struck by lightning near a fireworks manufacturing center in Suryaaraupalem, Undrajavaram mandal.
The Minister of Tourism is shocked at the death of two people , injured persons after being struck by lightning near a fireworks manufacturing center in Suryaaraupalem, Undrajavaram mandal. Minister…
