మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి వర్ధంతి, మాజీ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి

.భారత్ న్యూస్ హైదరాబాద్…మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి వర్ధంతి, మాజీ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుల చిత్రపటాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్…

ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

.భారత్ న్యూస్ అమరావతి..ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ…

ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్న ఆర్టీసి,,

.భారత్ న్యూస్ హైదరాబాద్…ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్న ఆర్టీసి 12 కిలోమీటర్ల దూరానికి గతంలో రూ.20 ఛార్జ్ ఉంటే ఇప్పుడు రూ.30 చేసిన ఆర్టీసి.. ఎందుకు పెంచారు అని అడిగితే టోల్ పెట్టారు అందుకు పెంచారు అని సమాధానం ఇస్తున్న…

దీపావళికి పేకాట స్థావరాలు.. పేకాటరాయుళ్లకు అండగా అధికార పార్టీ నేతలు

భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళికి పేకాట స్థావరాలు.. పేకాటరాయుళ్లకు అండగా అధికార పార్టీ నేతలు దీపావళికి పేకాటరాయుళ్లు పేకాట ఆడేందుకు అధికార పార్టీ నేతలే రహస్యంగా పేకాట స్థావరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి భారీగా కేటీ తీసి 50% నిర్వాహకులకు, 50%…

గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

భారత్ న్యూస్ హైదరాబాద్…గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత కుమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, విరేచనాలతో…

జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి -పొన్నం ప్రభాకర్,హైదారాబాద్ ఇన్చార్జి మంత్రి

.భారత్ న్యూస్ హైదరాబాద్…జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి -పొన్నం ప్రభాకర్,హైదారాబాద్ ఇన్చార్జి మంత్రి రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు…

రిటైర్మెంట్ తరువాత గురించి ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలి

.భారత్ న్యూస్ హైదరాబాద్….రిటైర్మెంట్ తరువాత గురించి ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలి ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో RSI గా విధులు నిర్వహిస్తు పదవి విరమణ పొందుతున్న RSI ఏ. నరహరి…

అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా!: కాంగ్రెస్,

..భారత్ న్యూస్ హైదరాబాద్….అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా!: కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అధ్వాన్నంగా తయారైందని కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియశ్రీనేట్ తెలంగాణ నాయ‌కుల‌ను హెచ్చరించిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యులు సతీష్…

భీమారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన రామగుండం సిపి

భీమారం పోలీస్ స్టేషన్ ను బుధవారం రామగుండం సిపి శ్రీనివాస్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను తోపాటు పెండింగ్ ఫైల్స్, పలు దర్యాప్తులో ఉన్న కేసు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల విధి నిర్వహణలో క్రమశిక్షణ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ

..భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎస్సీ ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. దానితోపాటు కులగణన పై ఏ విధంగా ముందుకు వెళ్తే…