ఉచిత గ్యాస్ సిలిండర్లపై అపోహలను నమ్మొద్దు.

..భారత్ న్యూస్ అమరావతి…ఉచిత గ్యాస్ సిలిండర్లపై అపోహలను నమ్మొద్దు. ప్రతి ఒక్కరూ కేవైసి చేసుకోవాలి ఒక్కరోజే 4.5 లక్షల బుకింగ్స్ వచ్చాయి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఐదేళ్లకు రూ.13 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం,,

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుపతి( భారత్ న్యూస్ ) తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో అక్టోబరు 31వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌…

నగర పరిశుభ్రత – పచ్చదనం పెంపొందించడం మీ చేతుల్లోనే ఉంది – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,

నగర పరిశుభ్రత – పచ్చదనం పెంపొందించడం మీ చేతుల్లోనే ఉంది – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం – కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి (భారత్ న్యూస్ ) నగరంలో పారిశుధ్యం పెంపొందించి, పచ్చదనం…

దీపావళికి ముస్తాబైన కేదార్‌నాథ్ ఆలయం

..భారత్ న్యూస్ అమరావతి..దీపావళికి ముస్తాబైన కేదార్‌నాథ్ ఆలయం దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా దేశంలోని ఆల‌యాల‌న్నీ దీపాలు, లైట్ షోల కాంతుల్లో ద‌గ‌ద‌గ మెరుస్తున్నాయి. అయోధ్య మొద‌లు అన్ని ఆల‌యాలు దీప కాంతులను వెద‌జ‌ల్లుతున్నాయి. ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆల‌యం కూడా పూల‌తో ముస్తాబ‌య్యింది.…

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు,

భారత్ న్యూస్ విజయవాడ……నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు న్యూ ఢిల్లీ : ఢిల్లీలో నూతన ఏపీ భవన్ ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీభవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో ఏపీ భవన్…

అక్రమ వసూళ్లకు అడ్డ గా మారిన,కడప

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీ 🔥అక్రమ వసూళ్లకు అడ్డ గా మారినకడప అధికారుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజలపరిస్థితులు మరి ఎట్లా🔥 కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్… అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉండడంతో…

మరో రూ.7వేల కోట్ల రుణానికి కేంద్రం అనుమతి,

భారత్ న్యూస్ విజయవాడ…మరో రూ.7వేల కోట్ల రుణానికి కేంద్రం అనుమతి ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను కేంద్రం అనుమతిచ్చిన రూ.47,000కోట్ల రుణ పరిమితి సెప్టెంబర్లో ముగిసిపోయింది.దీంతో కొత్తగా అక్టోబర్-డిసెంబర్ మధ్య మరో రూ.7,000 కోట్ల అప్పునకు ఓకే…

ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు,

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోందికూటమి ప్రభుత్వం.ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ పథకం కింద…

AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం,

భారత్ న్యూస్ విజయవాడ…AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం అయ్యారు.ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విపిన్‌ కుమార్‌ అక్టోబ‌ర్ 28వ తేదీ బాధ్యతలు స్వీకరించారు.ఆయన 1996 బ్యాచ్‌ బిహార్‌…

ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లు

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరింది. ఇందులో పురుషులు2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్రఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను…