సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ
..భారత్ న్యూస్ అమరావతి..సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ … ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం…
పుచ్చకాయపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం …
.భారత్ న్యూస్ హైదరాబాద్….పుచ్చకాయపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం … తెలంగాణ : సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన సంతోష్ అనే కళాకారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎనలేని అభిమానం చూపాడు. సంతోష్ పుచ్చకాయపై రేవంత్ చిత్రాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.…
ఘనంగా ప్రారంభమైన దీపావళి సంబరాలు, నరకాసుర దహనం
.భారత్ న్యూస్ హైదరాబాద్….ఘనంగా ప్రారంభమైన దీపావళి సంబరాలు, నరకాసుర దహనం … తెలంగాణ : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనగరంలోని సమతామూర్తి ప్రాంగణంలో గురువారం నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…
ఇందిరా గాంధీ చిత్ర పటానికి ఘన నివాళులర్పించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
భారత్ న్యూస్ హైదరాబాద్…ఇందిరా గాంధీ చిత్ర పటానికి ఘన నివాళులర్పించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు…
ఘోరంగా కొట్టుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు,
భారత్ న్యూస్ విజయవాడ…ఘోరంగా కొట్టుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో పలువురికి గాయలవ్వగా.. పోలీసులు కేసు…
నవంబర్ 1 నుంచి తమిళ సినిమా షూటింగ్స్ బంద్,
..భారత్ న్యూస్ అమరావతి..నవంబర్ 1 నుంచి తమిళ సినిమా షూటింగ్స్ బంద్* తమిళ చిత్ర నిర్మాతలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి కోలీవుడ్లో ఎలాంటి సినిమా షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్తో పాటు…
ఇందిరాగాంధీ స్మారకం వద్ద రాహుల్ నివాళి .
..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరాగాంధీ స్మారకం వద్ద రాహుల్ నివాళి . నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఢిల్లీలోని శక్తి స్థల్లో ఇందిరాగాంధీ స్మారకం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఇందిరా గాంధీ 1966-1977 వరకు…
ఏపీలో నవంబర్ నుంచి రేషన్లో కందిపప్పు, పంచదార, జొన్నలు*
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో నవంబర్ నుంచి రేషన్లో కందిపప్పు, పంచదార, జొన్నలు* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే…
ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలు
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో సీఎస్ నీరబ్ కుమార్ చైర్మన్ గానూ, జిల్లా స్థాయిలో…
