భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు
భారత్ న్యూస్ విజయవాడ…భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు… కర్నూల్ నగరంలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రెస్ సర్కిల్ వద్ద ఒంటిపై రంగు వేసి భిక్షాటన చేస్తూ ఎండలో పసిపిల్లాడిపై స్పందించి నారా లోకేష్ వివరాలు సేకరించమని ఉన్నతాదికారులను ఆదేశించారు.…
