Author: Uday Shankar Sharma

ఆగస్టు 29 నుంచి హైదరాబాద్‌లో నైట్‌ బస్‌ సర్వీసులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఆగస్టు 29 నుంచి హైదరాబాద్‌లో నైట్‌ బస్‌ సర్వీసులు హైదరాబాద్‌లో ఆగస్టు 29 నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి వేళల్లో సిటీ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5…

(పంచదారతో కార్డ్ బోర్డ్ మీద నేను వేసిన మదర్ థెరిస్సా

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..(పంచదారతో కార్డ్ బోర్డ్ మీద నేను వేసిన మదర్ థెరిస్సా చిత్రం)🙏 విశ్వజననీ నీకు వందనం! భారతావని చేసుకున్న ఏ పుణ్యఫలమో నీ ‘పాదస్పర్శ’తో తాను పులకించింది! విదేశంలో పుట్టినా నీ సేవలతో పునీతమైంది మాదేశం! అనాధలకు…

మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో సొంతం చేసుకున్నారు.. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది పోటీదారులను అధిగమించి విజేతగా నిలిచారు. నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరిగే…

సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌(డేరా బాబా)కు మళ్లీ పెరోల్‌

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌(డేరా బాబా)కు మళ్లీ పెరోల్‌ ఇద్దరు మహిళా అనుచరులపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్‌ రహీమ్‌కు 21 రోజుల పెరోల్ 2017లో శిక్ష పడిన…

వ్రతం చేశారు.. బంగారం మురికి కాలువలో పడేశారు!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..వ్రతం చేశారు.. బంగారం మురికి కాలువలో పడేశారు! Ammiraju Udaya Shankar.sharma News Editor…పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి అలంకరించిన బంగారు నగలను పొరపాటున పూలతో పాటు డ్రైనేజీ కాలువలో పడేసింది ఓ కుటుంబం. తీరా…

మహిళలకు ఫ్రీగా కుట్టు మెషీన్లు.. అర్హతలు ఇవే!

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..మహిళలకు ఫ్రీగా కుట్టు మెషీన్లు.. అర్హతలు ఇవే! తెలంగాణ : ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్లు’ పథకం కోసం బీసీ మహిళలు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-55 ఏళ్లు ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో…

శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥🦚🦢🪷🙏🪷🦢🦚యః సౌతి మద్దతమనామమారాధన తత్పరః।స్తుతో నామ్నాం సహస్రేణతేనాహం నాత్ర సంశయః॥ ఫలశ్రుతికి – అర్థం: ఎవరైతే మనసు నా మీదే లగ్నం చేసి, నా ఆరాధనలో నిమగ్నమై, నా వెయ్యి నామాలతో…

PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి : PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! Ammiraju Udaya Shankar.sharma News Editor…రిటైర్మెంట్ కారణంగా, ఈ నెల 31న PSR ఆంజనేయులును సర్వీసు నుంచి రిలీవ్ చేయనున్న ప్రభుత్వం. PSR ఆంజనేయులుపై…

గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.అమరావతి : గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. Ammiraju Udaya Shankar.sharma News Editor…అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు, పవిత్రతకు పెద్దపీట. 10 కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా.…

ఏపీ లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం చంద్రబాబు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీ లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం చంద్రబాబు Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని లోక్‌భవన్‌లో మంగళవారం…