Author: Uday Shankar Sharma

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన రామవరం జట్టుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభినందనలు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన రామవరం జట్టుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభినందనలు పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతేదీ: 30-08-2026 ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో వేలేరుపాడు మండలం…

ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్రంలో ఏడవ స్థానం.. జిల్లాలో అవనిగడ్డకు ప్రథమ స్థానం.

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్రంలో ఏడవ స్థానం.. జిల్లాలో అవనిగడ్డకు ప్రథమ స్థానం. ఇంచార్జి విక్కుర్తి నాయకత్వ పటిమకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు. Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ…

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని శాసనసభ భవనంలోని అసెంబ్లీ హాల్‌లో సమావేశం జరగనుంది. స్పీకర్ ఆదేశాల మేరకు…

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆ లోపే మార్పులు చేర్పులు!

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆ లోపే మార్పులు చేర్పులు! Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం…

వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసు..

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసు… వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసుతెలంగాణ : హైదరాబాద్‌లో నకిలీ, ట్యాంపరింగ్‌ చేసిన, నిబంధనలకు విరుద్ధమైన నంబర్‌ ప్లేట్లపై…

శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి అభిషేక శ్లోకం:

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి అభిషేక శ్లోకం: నమస్తే నరసింహాయప్రహ్లాదాహ్లాద దాయినే ।హిరణ్యకశిపోర్ వక్షఃశిలా టంక నఖాలయే ॥ ఇతో నృసింహః పరతో నృసింహఃయతో యతో యామి తతో నృసింహః ।బహిర్ నృసింహో హృదయే నృసింహఃనృసింహమాదిం శరణం…

చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం..

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం………!!రోజూ చదవలేకపోయినా..వారంలో ఒకరోజు..ఆదివారం నాడు చదివినా.. సమస్త పాపాల్ని హరించి..పుణ్యఫలం పెంచే స్తోత్రం..!! నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయేసహస్రశాఖాన్విత సంభవాత్మనే |సహస్రయోగోద్భవ భావభాగినేసహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ || యన్మండలం దీప్తికరం…

వైసీపీ హ‌యాంలో స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ప్పుకున్నా.. వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చిన జ‌న‌సేన‌

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..వైసీపీ హ‌యాంలో స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ప్పుకున్నా.. వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చిన జ‌న‌సేన‌ Ammiraju Udaya Shankar.sharma News Editor…గ‌తంలో రెండో స్థానంలో వ‌చ్చిన స్థానాల‌ను జ‌న‌సేన‌కే కేటాయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్న జ‌న‌సైనికులు ఆ విధంగా జ‌న‌సేన‌కు…

ఏపీలో MBBS, BDS ఫీజుల పెంపు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలో MBBS, BDS ఫీజుల పెంపు Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో UG, PG కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. UG కోర్సుల్లో 10%, PG కోర్సుల్లో 15% మేర ఫీజులు…

విజయవాడలో దారుణం.. ఒంటరిగా ఉంటున్న మహిళపై ఐదుగురి అఘాయిత్యం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడలో దారుణం.. ఒంటరిగా ఉంటున్న మహిళపై ఐదుగురి అఘాయిత్యం వాంబే కాలనీలో ఒంటరిగా ఉంటున్న మహిళపై అర్ధరాత్రి ఐదుగురు యువకులు మద్యం మత్తులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉదయం ఆమె స్పందించకపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి…