భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన..
హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు.
సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.
దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడి.
కేంద్రం-రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సీఎం చంద్రబాబు సూచన..
