Month: August 2026

పెడనలో ఇద్దరు బాలికల అదృశ్యం కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్ .పోక్సో చట్టం కింద కేసు నమోదు – జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పెడనలో ఇద్దరు బాలికల అదృశ్యం కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్ .పోక్సో చట్టం కింద కేసు నమోదు – జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., క్రైమ్ న్యూస్ కృష్ణా : పెడన మండలంలో ఇద్దరు…

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫోటో.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫోటో Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో డీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా ర్యాలీ తీసిన వైసీపీ నాయకుడు తెల్లం బాలరాజు ఈ ర్యాలీలో “2029లో అధికారంలోకి వచ్చేది మేమే” అంటూ…

ఈ మధ్య కాలంలో నెట్వర్క్ ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ బాగా మారిపోతున్నాయి.

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఈ మధ్య కాలంలో నెట్వర్క్ ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ బాగా మారిపోతున్నాయి. మన దేశంలో అత్యధికంగా వాడే ఎయిర్టెల్ కూడా తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో చాలా మార్పులు చేసింది. కొన్ని పాత ప్లాన్లను తొలగించి, మరికొన్నింటిలో మార్పులు…

భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు

భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించారు.ఈ ఘనత సాధించిన పతకాల విజేతలను…

ఉపాధి నిధుల్లో మూడో వంతు పంచాయతీలే ఖర్చు చేయాలి:కేంద్రం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఉపాధి నిధుల్లో మూడో వంతు పంచాయతీలే ఖర్చు చేయాలి:కేంద్రం వీబీ జీ రామ్ జీ స్కీమ్(ఉపాధి హామీ)కింద మంజూరు చేసే నిధుల్లో కనీసం మూడో వంతును పంచాయతీ స్థాయిలోనే ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో…

చిరిగిన, పాడైన నోట్లను మార్చుకోవడం ఎలా?

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..చిరిగిన, పాడైన నోట్లను మార్చుకోవడం ఎలా? చిరిగిన, మురికిగా మారిన కరెన్సీ నోట్లను మార్చుకునే చట్టబద్ధమైన హక్కు పౌరులకు ఉందని RBI నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకు శాఖలోనైనా వీటిని ఉచితంగా మార్చుకోవచ్చు.…

శ్రీశైలదేవస్థానంలో 09-08-2026న వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకంలో భాగంగా 3వరోజున నీటిలో కూర్చొని వరుణజపం చేస్తున్న ఋత్విక్కులు….

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..శ్రీశైలదేవస్థానంలో 09-08-2026న వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకంలో భాగంగా 3వరోజున నీటిలో కూర్చొని వరుణజపం చేస్తున్న ఋత్విక్కులు….

ఆంధ్రప్రదేశ్ పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఆంధ్రప్రదేశ్ పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎల్‌నినో (El Nino) ప్రభావం తీవ్రంగా ఉంది. దీని కారణంగా సాధారణం కంటే దాదాపు 39 శాతం వరకు లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం…