Month: November 2024

కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు

భారత్ న్యూస్ హైదరాబాద్…కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సచివాలయంలో వివిధ…

రాజధాని నిర్మాణానికి టైం బౌండ్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ నుంచి పనులు మొదలు పెడుతున్నాం. 3 ఏళ్ళ లోపే రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుంది..

భారత్ న్యూస్ విజయవాడ…రాజధాని నిర్మాణానికి టైం బౌండ్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ నుంచి పనులు మొదలు పెడుతున్నాం. 3 ఏళ్ళ లోపే రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుంది..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అమెరికా చట్టసభ సభ్యుడు, సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జేఏ మూర్ (Rep. JA Moore) గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అమెరికా చట్టసభ సభ్యుడు, సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జేఏ మూర్ (Rep. JA Moore) గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఛత్తీస్గడ్:ఈరోజు ఉదయం జరిగిన ఛత్తీస్ ఘర్ ఎన్ కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు డాన్స్ వేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఈరోజు ఉదయం జరిగిన ఛత్తీస్ ఘర్ ఎన్ కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు డాన్స్ వేస్తూ సంబరాలు చేసుకున్నారు. భారత్ న్యూస్ విజయవాడ…ఛత్తీస్గడ్: ఈరోజు ఉదయం జరిగిన ఛత్తీస్ ఘర్ ఎన్ కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు డాన్స్ వేస్తూ సంబరాలు…

ఐపీఎల్ షెడ్యూల్: మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఐపీఎల్ షెడ్యూల్: మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్ – 2027 మార్చి 14న ప్రారంభం, మే 30న ముగింపు సీజన్ ప్రారంభ మ్యాచ్‌, ఫైనల్ మ్యాచ్‌ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్-2025 సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యలో…

పెర్త్ టెస్టు: తొలి రోజు ఆటలో భారత్ దే పైచేయి

..భారత్ న్యూస్ అమరావతి..పెర్త్ టెస్టు: తొలి రోజు ఆటలో భారత్ దే పైచేయి…🏏🇮🇳150 Vs 🇦🇺 67-7 ఆట చివరికి 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసిన ఆసీస్ మొదలైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు టాస్ గెలిచి బ్యాటింగ్…

Guntur: విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి

భారత్ న్యూస్ విశాఖపట్నం..Guntur: విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి గుంటూరులో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్‌ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా…

రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పల్లవి మృతి..

భారత్ న్యూస్ విజయవాడ…విజయనగరం : రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పల్లవి మృతి.. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానానికి అంగీకరించిన కుటుంబసభ్యులు.. అవయవాలు సేకరించిన జీవన్ దాన్ సభ్యులు ..గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన అధికారులు.. అంబులెన్స్ ద్వారా…

రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్టీపీసీకి

..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఎన్టీపీసీకి చెందిన ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయ‌ల‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో…

తిరుమలలో పేరుకు పోయిన తడి, పొడి చెత్తను మూడు నెలల్లో తొలగించి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని

..భారత్ న్యూస్ అమరావతి..తిరుమలలో పేరుకు పోయిన తడి, పొడి చెత్తను మూడు నెలల్లో తొలగించి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ కార్యనిర్వాహణాధికారి జె.శ్యామల రావు తెలిపారు. తిరుమల గోకర్భం డ్యాం సమీపంలోని డంపింగ్ యార్డ్ ను ఇంజనీరింగ్ శాఖ…