Month: November 2024

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు..

..భారత్ న్యూస్ అమరావతి..తిరుమల.. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు.. తిరుపతి అడిషనల్ ఎస్పీతో నలుగురు డీఎస్పీల భేటీనాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సిట్ ఆఫీస్ ఏర్పాటుఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు.. ఏఆర్ డైరీ ఫుడ్స్…

ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిభాదేవి

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిభాదేవి ఏపీ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా జి.ప్రతిభాదేవి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం కర్నూలు లోని ఫ్యామిలీ కోర్టు/నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా సేవలును అందిస్తున్నారు. న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిభాదేవి నియామకానికి సంబంధించి ప్రభుత్వప్రధాన…

జీవవైవిధ్య మండలి చైర్మన్ గా విజయకుమార్

భారత్ న్యూస్ విజయవాడ…జీవవైవిధ్య మండలి చైర్మన్ గా విజయకుమార్ ఏపీ రాష్ట్ర జీవవైవిధ్యమండలి ఛైర్మన్ గా నీలాయపాలెం విజయకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరికి సమీపంలోని బోర్డు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ అమరావతి,తిరుపతి, విశాఖపట్నం లో జీవవైవిధ్య…

India vs Australia: ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే..

భారత్ న్యూస్ విశాఖపట్నం..India vs Australia: ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. క్రెడిట్ మొత్తం ఈ బౌలర్ దే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో టీమిండియా (India vs Australia) ఆధిక్యం సాధించింది. భారత బౌలర్ల (Bowlers) విధ్వంసం ముందు ఆస్ట్రేలియా…

మహారాష్ట్ర సీఎం కౌన్ ❓

భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్ర సీఎం కౌన్ ❓ మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరు? మహాయుతి అనూహ్య విజయం దిశగా అడుగులు వేస్తూన్న నేపథ్యంలో ఇప్పటికే 210 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యం సాధించింది. బీజేపీ సింగిల్ గా 100 స్థానాలు గెలుపు…

మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్‌..

భారత్ న్యూస్ విజయవాడ…మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి.. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. జార్ఖండ్‌ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్‌…

తుంగభద్ర బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…తుంగభద్ర బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు కర్నూలు : తుంగభద్ర బోర్డు సమావేశం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తుంగభద్ర డ్యామ్‌కు…

దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో.

భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో న్యూఢిల్లీ : అయితే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో కూడా తమ హక్కులను పొందాలనే ఆలోచనతోనే ఈ డిపోను ప్రారంభించామని మంత్రి తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా…

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ధర్నా

…భారత్ న్యూస్ హైదరాబాద్….మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ధర్నా ములుగు జిల్లా:నవంబర్ 23మావోయిస్టుల దుశ్చర్య ను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఇన్ ఫార్మర్ల నెపంతో నిన్న రాత్రి ఇద్దరిని మావోయిస్టులు దారుణం గా నరికి చంపిన విషయం…