Month: November 2024

తమిళ నటుడు ఢిల్లీ గణేష్ (80) కన్నుమూత..

భారత్ న్యూస్ విజయవాడ…తమిళ నటుడు ఢిల్లీ గణేష్ (80) కన్నుమూత.. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి మృతి.. 400లకు పైగా సినిమాల్లో నటించిన ఢిల్లీ గణేష్

దూసుకొస్తున్న అల్ప పీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు

భారత్ న్యూస్ విజయవాడ…దూసుకొస్తున్న అల్ప పీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదలనుకున్న అల్పపీడనం ఈ ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ,…

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న

…భారత్ న్యూస్ హైదరాబాద్…పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నగిరిజన బిడ్డ లకావత్ శ్రీను నాయక్ కుటుంబానికి రూ. 3లక్షల ఆర్థిక సాయం చేసిన కేసీఆర్ గిరిజన బిడ్డకు న్యాయం జరిగే వరకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్..

నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఆర్మోరి అసెంబ్లీ నియోజకవర్గం దేశాయిగంజ్ బ్లాక్‌కు చెందిన 101 ఏళ్ల తారాబాయి

భారత్ న్యూస్ హైదరాబాద్.…Maharashtra Election 2024 : నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఆర్మోరి అసెంబ్లీ నియోజకవర్గం దేశాయిగంజ్ బ్లాక్‌కు చెందిన 101 ఏళ్ల తారాబాయి షెండే తన ఇంటి వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నార

.మామూలు దోపిడి కాదు.. ఆధార్‌లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే..

..భారత్ న్యూస్ అమరావతి..మామూలు దోపిడి కాదు.. ఆధార్‌లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే.. ఆధార్ కార్డులో పొరపాటున ఒక్క అక్షరం దొర్లిన అడిగినంత సమర్పించాల్సిందే.. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు బరితెగిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. యువరాజు…

విశాఖ నగరంలో వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడిన అధిక శబ్దం, కాలుష్యం

భారత్ న్యూస్ విజయవాడ…విశాఖ నగరంలో వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడిన అధిక శబ్దం, కాలుష్యం వ్యాప్తి చేస్తున్న 181 బైక్ సైలెన్సర్ లను రోడ్డు రొలర్ తో కుమ్మించి ధ్వంసం చేసిన పోలిసులు.

మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల

భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల సంకల్ప పత్ర పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా రైతులు, మహిళలు యువతకు బీజేపీ హామీలు బీజేపీ మేనిఫెస్టోలో పది గ్యారంటీలు రైతు రుణాల మాఫీ, విద్యార్థులకు నెలకు రూ.10వేలు మహిళలకు నెలకు…

ప్రధాని మోదీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రధాని మోదీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటాం మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై…

మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న

.భారత్ న్యూస్ అమరావతి..మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ శాడిస్టులపై చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజిత గారికి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్,…

ఆంధ్ర పదేశ్ లో మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్ర పదేశ్ లో మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించి గత ప్రభుత్వ అవినీతి నుంచి ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి సంక్రమించిన వారసత్వ సమస్య అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక…