Month: November 2024

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

.భారత్ న్యూస్ హైదరాబాద్…ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మహిళకు రెండవ కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారని అనంత హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని సోమవారం తెలిపారు.వివరాల్లోకి వెళితే..గద్వాల పట్టణం వద్దేవీదికి చెందిన జయశ్రీ,నరేష్ లకు…

ఏపిఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపిఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్లు 1,275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఏపిఎస్ఆర్టీసీ లో…

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల‌ మండ‌లి ముఖ్య నిర్ణ‌యాలు

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల‌ మండ‌లి ముఖ్య నిర్ణ‌యాలు తిరుమల( భారత్ న్యూస్ )టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చైర్మ‌న్ శ్రీ బి.ఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో తొలి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ముఖ్య నిర్ణ‌యాలను…

సెంట్రల్ క్రైం పోలిస్ స్టేషన్..మీ యొక్క సెల్ఫోన్ పోయిన యెడల

భారత్ న్యూస్ విశాఖపట్నం…సెంట్రల్ క్రైం పోలిస్ స్టేషన్.. మీ యొక్క సెల్ఫోన్ పోయిన యెడల CENTRAL CRIME POLICE STATION VISAKHAPATNAM CITY

సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి…

భారత్ న్యూస్ విశాఖపట్నం..సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి… రాష్ర్ట ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ మొదలవుతున్నందున పెన్షన్కు అర్హత ఉన్న వ్యక్తులు వారి సచివాలయ సిబ్బందిని కలిసి నూతన పెన్షన్ మంజూరు కొరకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు.…

9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి.రీసర్వే

భారత్ న్యూస్ విజయవాడ…9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తాం. భూములు దోచుకున్న వారిపై చర్యలు తప్పవు.. తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.…

దివిసీమ లో కాళరాత్రి…!!

భారత్ న్యూస్ విశాఖపట్నం..దివిసీమ లో కాళరాత్రి…!! అది 1977 నవంబర్ పందొమ్మిదిశనివారం కనీవినీ ఎరుగని ఘోరందివిసీమ లో ప్రళయ కాళరాత్రి..ప్రకృతి వికృత రూపం దాల్చింది..! జడివానలకు పిడుగుగాలులు తోడైసముద్రుడు మహా రుద్రుడైతాడి చెట్టంత పెను తరంగాలతోతీరప్రాంత లపై విరుచుకు పడిదారుణ మరణ…

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

..భారత్ న్యూస్ అమరావతి..త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు! భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలోనడువనుంది. ఢిల్లీ డివిజన్లోని 89 కిలోమీటర్ల…

తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు స్వర్ణం

..భారత్ న్యూస్ అమరావతి..తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు స్వర్ణం ప్రపంచ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఈ విజయవాడ ఆర్చర్ 147-145 తేడాతో మరీటా (బెల్జియం)ను…

ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు 17,404 దరఖాస్తులు ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగానమోదుకు తొలివిడతలో 17,404 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 4,464మంది దరఖాస్తు…