Month: October 2024

అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా!: కాంగ్రెస్,

..భారత్ న్యూస్ హైదరాబాద్….అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా!: కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అధ్వాన్నంగా తయారైందని కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియశ్రీనేట్ తెలంగాణ నాయ‌కుల‌ను హెచ్చరించిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యులు సతీష్…

భీమారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన రామగుండం సిపి

భీమారం పోలీస్ స్టేషన్ ను బుధవారం రామగుండం సిపి శ్రీనివాస్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను తోపాటు పెండింగ్ ఫైల్స్, పలు దర్యాప్తులో ఉన్న కేసు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల విధి నిర్వహణలో క్రమశిక్షణ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ

..భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎస్సీ ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. దానితోపాటు కులగణన పై ఏ విధంగా ముందుకు వెళ్తే…

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలు,

భారత్ న్యూస్ హైదరాబాద్….స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలు TG: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే BC రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధ్యయనాన్ని బీసీ కమిషన్కు అప్పజెప్పడాన్ని…

ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్

భారత్ న్యూస్ హైదరాబాద్…ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్ వనపర్తి అక్టోబర్ 30:-జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రభు వినయ్ కుమార్ గత 4…

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన ఎస్డిపిఓ

.భారత్ న్యూస్ హైదరాబాద్…అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన ఎస్డిపిఓ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను బుధవారం పాల్వంచ ఎస్డిపిఓ ఆర్ సతీష్ కుమార్ వార్షిక తనిఖీ చేసారు. ఈ తనిఖీలో భాగంగా…

పత్తికి మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతుల ఆవేదన,

భారత్ న్యూస్ హైదరాబాద్….పత్తికి మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతుల ఆవేదన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మార్కెట్లో పత్తిని క్వింటాలుకు రూ.5000 నుండి రూ.6000 మధ్యలో దళారులు కొంటున్నారని.. ప్రభుత్వం సీసీఐ కేంద్రం ద్వారా పత్తి కొనుగోలు జరిపి, క్వింటాలుకు…

మావోయిస్టుల‌ లేఖ కలకలం.. బీఆర్ఎస్‌కు వార్నింగ్‌!

భారత్ న్యూస్ హైదరాబాద్….మావోయిస్టుల‌ లేఖ కలకలం.. బీఆర్ఎస్‌కు వార్నింగ్‌! ఈ లేఖ‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్‌ నేతలకు వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి…

మద్యంపై సగటు ఖర్చులో తెలంగాణకు దేశంలోనే ప్రధమ స్థానం!

…భారత్ న్యూస్ హైదరాబాద్…మద్యంపై సగటు ఖర్చులో తెలంగాణకు దేశంలోనే ప్రధమ స్థానం! ఆ తర్వాత పంజాబ్ ₹1245, ఛత్తీస్ గఢ్ ₹1227 ఉన్నాయి.. తాగుడుకు తెలుగు రాష్ట్రాలు రికార్డు ఖర్చు!! మద్యం అమ్మకాల్లో తెలంగాణ దూసుకెళ్తంది. దేశంలో సగటున ఓ వ్యక్తి…

.గాంధీ భవన్ లో భట్టి విక్రమార్క.డిప్యూటీ సీఎం.రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సర్వే చేస్తున్నాము.

రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సర్వే చేస్తున్నాము. భారత్ న్యూస్ హైదరాబాద్..గాంధీ భవన్ లో భట్టి విక్రమార్క.డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సర్వే చేస్తున్నాము. సామాజిక ఆర్థికంగా వెనుకపడిన వారిని ఆదుకోవడానికి సర్వే ఉపయోగపడుతుంది రాహుల్ గాంధీ హామీ…