Month: October 2024

ఏపీలో నవంబర్ నుంచి రేషన్లో కందిపప్పు, పంచదార, జొన్నలు*

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో నవంబర్ నుంచి రేషన్లో కందిపప్పు, పంచదార, జొన్నలు* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే…

ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో సీఎస్ నీరబ్ కుమార్ చైర్మన్ గానూ, జిల్లా స్థాయిలో…

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు,,

.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉండగా మరో రెండు కొత్త గురుకులాలను ప్రభుత్వంఅందుబాటులోకి తెస్తోంది. శ్రీసత్య సాయి జిల్లా రాంపురం (పెనుకొండ), నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అద్దె భవనాల్లో…

మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి వర్ధంతి, మాజీ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి

.భారత్ న్యూస్ హైదరాబాద్…మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి వర్ధంతి, మాజీ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుల చిత్రపటాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్…

ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

.భారత్ న్యూస్ అమరావతి..ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ…

ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్న ఆర్టీసి,,

.భారత్ న్యూస్ హైదరాబాద్…ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్న ఆర్టీసి 12 కిలోమీటర్ల దూరానికి గతంలో రూ.20 ఛార్జ్ ఉంటే ఇప్పుడు రూ.30 చేసిన ఆర్టీసి.. ఎందుకు పెంచారు అని అడిగితే టోల్ పెట్టారు అందుకు పెంచారు అని సమాధానం ఇస్తున్న…

దీపావళికి పేకాట స్థావరాలు.. పేకాటరాయుళ్లకు అండగా అధికార పార్టీ నేతలు

భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళికి పేకాట స్థావరాలు.. పేకాటరాయుళ్లకు అండగా అధికార పార్టీ నేతలు దీపావళికి పేకాటరాయుళ్లు పేకాట ఆడేందుకు అధికార పార్టీ నేతలే రహస్యంగా పేకాట స్థావరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి భారీగా కేటీ తీసి 50% నిర్వాహకులకు, 50%…

గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

భారత్ న్యూస్ హైదరాబాద్…గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత కుమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, విరేచనాలతో…

జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి -పొన్నం ప్రభాకర్,హైదారాబాద్ ఇన్చార్జి మంత్రి

.భారత్ న్యూస్ హైదరాబాద్…జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి -పొన్నం ప్రభాకర్,హైదారాబాద్ ఇన్చార్జి మంత్రి రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు…

రిటైర్మెంట్ తరువాత గురించి ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలి

.భారత్ న్యూస్ హైదరాబాద్….రిటైర్మెంట్ తరువాత గురించి ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలి ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఈ రోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో RSI గా విధులు నిర్వహిస్తు పదవి విరమణ పొందుతున్న RSI ఏ. నరహరి…