పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 20 వరకు
భారత్ న్యూస్ హైదరాబాద్….New Delhi : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి Kiren Rijiju
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు గారు మర్యాద పూర్వకంగా కలిశారు.
..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు గారు మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల సూచనలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్…
త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!!
..భారత్ న్యూస్ అమరావతి.త్వరలో గ్రామీణ బ్యాంకుల విలీనం!!! దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (RRB)లను మరింత సమర్థంగా నిర్వహణ, ఖర్చుల నియంత్రణ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో…
హైదరాబాద్లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి.
..భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి. వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు. నేటి నుంచే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు. రాంగ్రూట్లో…
కూటమి సర్కార్ ప్రజలకు భారీ కరెంట్ షాక్ ఇచ్చింది
.భారత్ న్యూస్ అమరావతి..కూటమి సర్కార్ ప్రజలకు భారీ కరెంట్ షాక్ ఇచ్చింది సర్దుబాటు కాదు..ఇది ప్రజలకు సర్దుపోటు-షర్మిల వైసీపీ పాపం చేస్తే.. కూటమి సర్కార్ శాపం పెడుతోంది ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే.. ఆ అదనపు భారాన్ని ప్రజలపై మోపుతారా-షర్మిల…
ఇందిరాపార్క్ దగ్గర ఆటోడ్రైవర్ల మహాధర్నా
..భారత్ న్యూస్ హైదరాబాద్…..HYD: ఇందిరాపార్క్ దగ్గర ఆటోడ్రైవర్ల మహాధర్నా మహాలక్ష్మి పథకం కారణంగా నష్టపోయామని నిరసనఇందిరాపార్క్కు బయల్దేరిన కేటీఆర్ ఆటోడ్రైవర్లకు మద్దతుగా మహాధర్నాలో పాల్గొననున్న KTR నష్టపోయిన ఆటో డ్రైవర్లకు..నెలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్
యూపీలో మదర్సాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీ: యూపీలో మదర్సాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మదర్సాల చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం..
ఏపీలో 108, 104 సర్వీసుల నుంచి ‘అరబిందో’ ఔట్!.
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో 108, 104 సర్వీసుల నుంచి ‘అరబిందో’ ఔట్!. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 108 (అత్యవసర వైద్యం), 104 (సంచార వైద్యం) సర్వీసుల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ వైదొలిగే అవకాశాలు ఉన్నాయి.ఈ రెండు సర్వీసుల పనితీరు…
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై.. స్పందించిన ఏపీ డీజీపీ..
..భారత్ న్యూస్ అమరావతి.పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై.. స్పందించిన ఏపీ డీజీపీ.. ఏపీలో పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని.. అప్పట్లో జరిగిన తప్పులను సరిదిద్దడంపై…
టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడుకి నేండ్రగుంట వద్ద ఘన స్వాగతం పలికిన పాకాల మండల టిడిపి కుటుంబ సభ్యులు
టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడుకి నేండ్రగుంట వద్ద ఘన స్వాగతం పలికిన పాకాల మండల టిడిపి కుటుంబ సభ్యులు పాకాల (భారత్ న్యూస్) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రగుంట వద్ద టీవీ5 చైర్మన్ బి.ఆర్.నాయుడుకి మండల టిడిపి నాయకులు,మహిళ…
