ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు.

భారత్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో…

పవన్ కళ్యాణ్ డైవర్సన్ పాలిటిక్స్ కోసం రుషికొండ, సరస్వతి భూములు వద్దకు వెళ్లడం కాదు…ఆడవాళ్లు చనిపోతుంటే మీకు పట్టడం లేదా ?

భారత్ న్యూస్ విజయవాడ…పవన్ కళ్యాణ్ డైవర్సన్ పాలిటిక్స్ కోసం రుషికొండ, సరస్వతి భూములు వద్దకు వెళ్లడం కాదు…ఆడవాళ్లు చనిపోతుంటే మీకు పట్టడం లేదా ?

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్టీలు పెరగనున్నాయని

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్టీలు పెరగనున్నాయని మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడనుందని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి, అధికారంలోకి…

హైదరాబాద్లో ఓ మహిళ కార్మికురాలుపై ముగ్గురు అత్యాచారం

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్లో ఓ మహిళ కార్మికురాలుపై ముగ్గురు అత్యాచారం బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ దగ్గరకు ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందనిమాయ మాటలు చెప్పారు. మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో…

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు….

భారత్ న్యూస్ హైదరాబాద్…ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు….

టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించారు!

భారత్ న్యూస్ విజయవాడ…టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించారు! ఆంధ్రప్రదేశ్ : నిన్న విడుదలైన టెట్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. ఏకంగా 150కి 150 మార్కులు సాధించారు. నంద్యాల జిల్లా గొర్విమానుపల్లెకు చెందిన మంజూల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతి…

పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం

..భారత్ న్యూస్ హైదరాబాద్….పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళను అవమానించినట్లే లా అండ్ ఆర్డర్ ఫెయిలంటేచంద్రబాబును అన్నట్లే కదా ? కాపులకు పవన్ పెద్దన్న కావొచ్చు..మాకు కాదు పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికే నష్టం పవన్…

జర్నలిస్టులకు ఇంటి స్థలం తో పాటు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇస్తాం

భారత్ న్యూస్ విజయవాడ…జర్నలిస్టులకు ఇంటి స్థలం తో పాటు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇస్తాం:-గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.

నటి కస్తూరి తెలుగుజాతికి క్షమాపణలు చెప్పాలి

..భారత్ న్యూస్ అమరావతి..నటి కస్తూరి తెలుగుజాతికి క్షమాపణలు చెప్పాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి తెలుగు జాతికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం అవనిగడ్డలో ఆయన…