కేంద్ర కేబినెల్‌ కీలక నిర్ణయాలు.

..భారత్ న్యూస్ అమరావతి…కేంద్ర కేబినెల్‌ కీలక నిర్ణయాలు. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపు సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్‌ ఫ్రెండ్లీ ప్రక్రియ రూ.7.5లక్షల లోన్‌కు 75% గ్యారంటీ ప్రభుత్వానిదే రూ.8లక్షల…

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను వదిలేసిన కడప ఎస్పీపై చర్యలు.

..భారత్ న్యూస్ అమరావతి..వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను వదిలేసిన కడప ఎస్పీపై చర్యలు సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితలపై ట్రోల్స్ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి, 41సి నోటీసులు…

ప్రతి కార్యకర్తకు వైసిపి పార్టీ అండగా ఉంటుంది.

భారత్ న్యూస్ విజయవాడ…ప్రతి కార్యకర్తకు వైసిపి పార్టీ అండగా ఉంటుంది. ఏ సోషల్ మీడియా సైనికుడికి కష్టం ఉన్న మాకు సంప్రదించండి. ఓడిపోయినంత మాత్రాన చట్టం మాకు వర్తించదని అనుకోకండి. – పొన్నవోలు సుధాకర్

…భారత్ న్యూస్ హైదరాబాద్….T G: అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు! అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!తెలంగాణలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను బుధవారం…

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా,

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో కొనసాగిన పిటిషనర్స్ తరపు వాదనలు ఇప్పటికే ముగిసిన ప్రభుత్వ తరపున వాదనలు రేపు మరోసారి కొనసాగనున్న విచారణ

గుంటూరు జిల్లా తాడేపల్లి హైవేపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

భారత్ న్యూస్ విజయవాడ…గుంటూరు జిల్లా తాడేపల్లి హైవేపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న బీసీ వెల్ఫేర్ మంత్రి సబిత తన సొంత కాన్వాయ్‌లో క్షతగాత్రులను హాస్పటల్‌కి తరలించారు. గాయపడిన వారిని తరలించేందుకు తన వాహనాలు…

ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో జనవరిలో కొత్త రేషన్ కార్డులు! ఏపీలో వచ్చే ఏడాది జనవరి లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్…

కులసర్వే తర్వాతే రిజర్వేషన్ల పెంపు: డిప్యూటీ సీఎం భట్టి..!!

భారత్ న్యూస్ హైదరాబాద్…Bhatti Vikramarka | కులసర్వే తర్వాతే రిజర్వేషన్ల పెంపు: డిప్యూటీ సీఎం భట్టి..!! రేషన్‌ కార్డు, ఇల్లు ప్రామాణికం కాదుBhatti Vikramarka | హైదరాబాద్‌, నవంబర్‌ : సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని…

హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం,,

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం అనారోగ్యంతో మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి. వైద్యం కోసం ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా డబ్బులు కట్టిన కుటుంబ సభ్యులు. ఇంకో 4లక్షలు కడితేనే…

రేవంత్ రెడ్డి చేస్తున్న రూ.4,500 కోట్ల స్కాం బయటపెట్టిన కేటీఆర్

.భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి చేస్తున్న రూ.4,500 కోట్ల స్కాం బయటపెట్టిన కేటీఆర్ గతంలో కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేటలో నీళ్ళు పోయాలని రూ.1100 కోట్లతో చేస్తామని మా ప్రభుత్వం చెప్పిన ప్రాజెక్టును ఇప్పుడు రూ.5,650 కోట్లకు పెంచారు…