హరీష్ రావు సవాల్ను స్వీకరించిన రేవంత్ రెడ్డి
భారత్ న్యూస్ హైదరాబాద్…హరీష్ రావు సవాల్ను స్వీకరించిన రేవంత్ రెడ్డి జనవరి నెలలో వాడపల్లి నుండి పాదయాత్ర చేద్దాం. హరీష్ రావు, కేటీఆర్ పాదయాత్రకు రెడీగా ఉండండి – ఇది ట్రైలర్ మాత్రమే…. రేవంత్ రెడ్డి.
Went to Advani Ji’s residence and wished him on his birthday….
Bharathnews vjw…Went to Advani Ji’s residence and wished him on his birthday….
మద్దతు ధర అడిగినందుకు రైతును తిట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ
.భారత్ న్యూస్ హైదరాబాద్….మద్దతు ధర అడిగినందుకు రైతును తిట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మటూర్ గ్రామంలో చక్కెర పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, చెరకు మద్దతు ధరపై కంపెనీ నిర్వాహకులను, మంత్రిని నిలదీసిన రైతు. రైతు అడిగిన…
ఇరగవరం మండలం కత్తవపాడు లోని భారత తొలి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ కొట్టారి కనకయ్య నాయుడు గారి విగ్రహం.
.భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor…. ఇరగవరం మండలం కత్తవపాడు లోని భారత తొలి టెస్ట్ క్రికెట్ కెప్టెన్ కొట్టారి కనకయ్య నాయుడు గారి విగ్రహం.. C.K. నాయుడు (కొట్టారి కనకయ్య నాయుడు)వ్యక్తిగత సమాచారం లోకి వెళ్తే జననం…
గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
…భారత్ న్యూస్ హైదరాబాద్…గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థులకు రేవంత్ ఫోటోలను మాస్క్ లాగా వేసి కేక్ కట్ చేపించిన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్….
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆలయానికి చేరుకున్న సీఎం
.భారత్ న్యూస్ హైదరాబాద్….యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం వెంట మంత్రులు, స్థానిక నేతలు…
కుటుంబ సర్వే అంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు
…భారత్ న్యూస్ హైదరాబాద్….కుటుంబ సర్వే అంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు కుటుంబ సర్వే చేస్తున్నామంటూ ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఆ లింక్ క్లిక్ చేస్తే వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం. అలానే మరి కొందరు సైబర్ నేరగాళ్లు…
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు,
భారత్ న్యూస్ విజయవాడ…ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి నోటీసులు. 7 రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులు. లేదంటే భూమిని స్వాధీనం…
ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ..
.భారత్ న్యూస్ అమరావతి..తిరుమల: ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ.. రేపు మలయప్పస్వామికి పుష్పార్చన.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
వడ్డీ రేట్లు పెంచేసిన HDFC బ్యాంకు
…భారత్ న్యూస్ హైదరాబాద్…వడ్డీ రేట్లు పెంచేసిన HDFC బ్యాంకు HDFC బ్యాంక్ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండు షార్ట్ టర్మ్ టెన్యూర్లపై, ఒక లాంగ్ టర్మ్ టెన్యూర్ లోన్లపై MCLR పెంచుతున్నట్లు శుక్రవారం…
