లంచ్ మోషన్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ
భారత్ న్యూస్ విజయవాడ…లంచ్ మోషన్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు 8 లంచ్ మోషన్ పిటిషన్లు ఫైల్ కావడంతో ఇన్ని ఎందుకు దాఖలవుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. తమ…
భారీగా పెరిగిన బంగారం ధరలు
భారత్ న్యూస్ విజయవాడ…భారీగా పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్న భారీగా తగ్గగా, ఇవాళ అదేస్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.910 పెరిగి రూ.79,470కి చేరింది. 22 క్యారెట్ల 10…
Rajahmundry 6th Annual Healthcare Simulation Conference, SIMALCON 2024, Conducted by GSL Medical College.Simulation Patron Dr. Ganni Bhaskara Rao, Lifetime Achievement
Rajahmundry 6th Annual Healthcare Simulation Conference, SIMALCON 2024, Conducted by GSL Medical College.Simulation Patron Dr. Ganni Bhaskara Rao, Lifetime Achievement (By Raja Pentapati AP Bureau Chief)National NewsAmaravati November 8 (Bharat…
ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్ ఏపీలో ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం…
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని
..భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సందర్భంగా వారికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి సీఎం సెల్ఫీ దిగిన చిత్రపటాన్ని బహుకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ…
యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట,,
.భారత్ న్యూస్ హైదరాబాద్….యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని తన పుట్టినరోజు సందర్భంగా అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (#TTD) తరహాలో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని
…భారత్ న్యూస్ హైదరాబాద్….యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (#TTD) తరహాలో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను…
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్
భారత్ న్యూస్ హైదరాబాద్.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసిన మేఘా ఇంజనీరింగ్స్ ప్రతినిధులు. ఇటీవలే స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.200 కోట్ల విరాళం ప్రకటించిన మేఘా ఇంజనీరింగ్స్…
కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది.
.భారత్ న్యూస్ అమరావతి..కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. మమ్మల్ని మీరు పెట్టిన బాధలు సమాజానికి తెలియాలి. నాపై, నా రాజకీయ జీవితంపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దారుణంగా పెట్టిన పోస్టులు తట్టుకోలేకే కొందరిని అరెస్టు చేస్తున్నాం. నువ్వు ఇలాంటి…
ఇలా బూతులు పోస్టు చేసే వెధవలను రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
..భారత్ న్యూస్ అమరావతి….ఇలా బూతులు పోస్టు చేసే వెధవలను రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. సభ్యత, సంస్కారం లేనివారిని వార్రూమ్ పెట్టి మరీ రక్షిస్తారా. ఫేక్ ఖాతాలు సృష్టించి మమ్మల్ని దారుణంగా తిడుతున్నారు. నా పేరుతో ఫేక్ ఖాతా సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారు.…
