పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్టుగానే సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి,

.భారత్ న్యూస్ హైదరాబాద్….పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్టుగానే సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి స్పష్టం చేశారు. కాలుష్య కాసారంగా మారిన మూసీకి పునరుజ్జీవం తేవాలని జన్మదినం రోజున పాదయాత్ర చేసి…

ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు

…భారత్ న్యూస్ హైదరాబాద్…ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి, ఫ్లాట్ ఫామ్‌కి మధ్య ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్‌ని తవ్వి ప్రయాణికుడిని రక్షించే పనిలో రైల్వే సిబ్బంది.

హైకోర్టులో జరిగే లైవ్ ప్రొసీడింగ్స్ ప్రసారాలపై టీఎస్ హైకోర్టు రిజిస్ట్రార్ ఆగ్రహం

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైకోర్టులో జరిగే లైవ్ ప్రొసీడింగ్స్ ప్రసారాలపై టీఎస్ హైకోర్టు రిజిస్ట్రార్ ఆగ్రహం న్యాయస్థానాల్లో జరిగే లైవ్ స్ట్రీమింగ్‌లు టెలికాస్ట్ చేయడంపై హైకోర్టు అభ్యంతరం ఇకపై మీడియాలో ఇలాంటివి ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామన్న హైకోర్టు రిజిస్ట్రార్ ఇటీవల కోర్టు…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం గోవాలో ‘డే ఎట్ సీ’ కార్యక్రమానికి హాజరయ్యారు,

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం గోవాలో ‘డే ఎట్ సీ’ కార్యక్రమానికి హాజరయ్యారు INS విక్రాంత్‌లో ‘డే ఎట్ సీ’ సందర్భంగా మిగ్ 29కె టేకాఫ్, ల్యాండింగ్, యుద్ధనౌక, జలాంతర్గామి కార్యకలాపాలు క్షిపణి కాల్పుల డ్రిల్‌లతో సహా అనేక…

నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌,

భారత్ న్యూస్ విజయవాడ…నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 8 నవంబర్‌ 2022న బాధ్యతలు చేపట్టి.. రెండేళ్ల పాటు సీజేఐగా సేవలు

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. రేబిస్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి

…భారత్ న్యూస్ హైదరాబాద్…వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. రేబిస్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రేబిస్ వ్యాక్సిన్ వికటించి గరిశెల రజిత అనే మహిళ మృతి…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై 50 అడుగుల భారీ చిత్రం!

..భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై 50 అడుగుల భారీ చిత్రం! మెదక్, నవంబర్ 08 కళాకారులు 20 గంటలకు పైగా శ్రమించిన ఈ చిత్రం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీపడ్డారు… తెలంగాణా…

తూగో జిల్లా.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లా వేతనం 26 వేలకు చేయాలి

భారత్ న్యూస్ విజయవాడ…తూగో జిల్లా.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లా వేతనం 26 వేలకు చేయాలి అని గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజుకు శుక్రవారం నల్లజర్ల లో ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు వినతిపత్రం…

మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ

..భారత్ న్యూస్ అమరావతి..మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతంతన కొత్త ప్రాజెక్ట్స్ చిత్రీకరణలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా విజయ్ దేవరకొండకుసంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.…

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పు జరిగితే సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌

భారత్ న్యూస్ విజయవాడ…ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పు జరిగితే సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తున్నారు.ప్రజలు దాన్ని చదువుకుని తెలుసుకుంటున్నారు.చంద్రబాబు తన చేతిలో ఉన్న మీడియాని ఆపగలగడు…కానీ నేడు సోషల్ మీడియా ప్రభావం పెరిగింది.. దాన్ని చంద్రబాబు ఆపలేడు.తమ అభిప్రాయాలను…