రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను, కరపత్రాల

భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను, కరపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆవిష్కరించారు..

ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కొట్టారని ఆత్మహత్య

…భారత్ న్యూస్ హైదరాబాద్…ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కొట్టారని ఆత్మహత్య మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో ఘటన తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తలారి కిషన్ అనే వ్యక్తి…

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!.

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!. ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి,150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిని…

ధర్మగిరి, గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్

ధర్మగిరి, గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్ తిరుమల (భారత్ న్యూస్) తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ గోశాలను శుక్రవారం సాయంత్రం టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సందర్శించారు. ధర్మగిరికి తొలిసారిగా వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్…

పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, శాలువలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

తెలంగాణ యువతేజం, భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి గారు

…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ యువతేజం, భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి గారు ప్రపంచ నంబర్ 2 ర్యాంకును కైవసం చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. తనకు అతి సమీపంలో ఉన్న మొదటి ర్యాంకును…

సోషల్ మీడియా అరాచకాలపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం

.భారత్ న్యూస్ అమరావతి..సోషల్ మీడియా అరాచకాలపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం సోషల్ మీడియా సైకోలను వదిలేది లేదన్న సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా అడ్డగోలు పోస్టులుపెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి BNSS…

విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది.

..భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ…

శ్రీకాకుళం:ధాన్యం సేకరణపై జిల్లా అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం

..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం:ధాన్యం సేకరణపై జిల్లా అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం గత ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైంది నిబంధనలు లేకుండా ధాన్యం అమ్ముకోవచ్చు ధాన్యం కొన్న 48గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు చెల్లింపు రైతు వద్ద ప్రతి…