టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు..!
..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు..! ఇప్పటికే పలువురికి నోటీసులిచ్చిన మంగళగిరి పోలీసులు… విజయవాడ, గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు పరిస్థితి ఏంటి… వీరికి నోటీసులు జారీ చేయ్యారా… ఇప్పటికే ఆ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలోకి వెళ్లారని…
అబ్కారీ భవన్లో వాల్మీకి జయంతి ఉత్సవాలు..
భారత్ న్యూస్. హైదరాబాద్: అబ్కారీ భవన్లో వాల్మీకి జయంతి ఉత్సవాలు.. వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు తొలి సంస్కృత కవిగా పిలువబ డే వాల్మీక మహాకవి తెలియనివారెవరు ఉండరనిఎక్సైజ్ అడిషనర్ కమిషనర్ ఆజేయ్రావు అన్నారు. గురువారం అబ్కారీ భవన్లో…
ఏపీలో జనవరిలో కొత్త పింఛన్లు!
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో జనవరిలో కొత్త పింఛన్లు! ఏపీలో NTR భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదే నెలలో పింఛన్ల తనిఖీచేపడతారు.అనర్హులకు నోటీసులిచ్చి పింఛన్లు…
మద్య నిషేధం చేస్తానని, మద్యం తయారు చేసి, మద్యం అమ్మి, మద్యం మీద వచ్చే ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా జగన్
..భారత్ న్యూస్ అమరావతి..మద్య నిషేధం చేస్తానని, మద్యం తయారు చేసి, మద్యం అమ్మి, మద్యం మీద వచ్చే ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా జగన్ ? మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేశారు. 1ధరలు…
ఇళ్లల్లోకి సముద్ర జలాలు,
భారత్ న్యూస్ విజయవాడ…ఇళ్లల్లోకి సముద్ర జలాలు Oct 17, 2024, ఇళ్లల్లోకి సముద్ర జలాలువాయుగుండం ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు…
ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష Oct 17, 2024, ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్షఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు గురువారం ఆయా శాఖల అధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని చంద్రబాబుకు కలెక్టర్లు,…
మిల్లర్లే కొంటున్నారు పచ్చి వడ్లకు క్వింటాల్కు రూ.2,200 చెల్లింపు..!!
..భారత్ న్యూస్ అమరావతి..మిల్లర్లే కొంటున్నారు పచ్చి వడ్లకు క్వింటాల్కు రూ.2,200 చెల్లింపు..!! కర్నాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంటరైన మిల్లర్లులోకల్గా కమీషన్ ఏజెంట్లను నియమించుకొని వడ్ల సేకరణఇంకా షురూ కాని సర్కారు సెంటర్లురూ.500 బోనస్ లబ్ధికి అన్నదాతలు దూరమయ్యే చాన్స్ కొనుగోళ్ల టార్గెట్…
నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్.
భారత్ న్యూస్ విజయవాడ…నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్. జగన్ అభిమాని అని చెప్పుకుంటూ గత ప్రభుత్వ హయాంలో టీడీపీపై విమర్శలు చేసిన బోరుగడ్డ అనిల్ని నల్లపాడు పోలీసులు బుధవారం అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆయనపై పలు అంశాల్లో గతంలో కేసులు…
కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT దాడులు
భారత్ న్యూస్ విజయవాడ…కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT దాడులు నగర శివారు ప్రాంతంలోని కోహినూర్ సంస్థలో సోదాలు చేస్తున్న SOT అధికారులు.. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తింపు.. కెమికల్స్తో కలాకండ్ స్వీట్స్ తయారు చేస్తున్న…
నారాయణ కాలేజ్ లో ఫీజుల వేధింపులు..విద్యార్థులు శారీరక ,మానసిక ఒత్తిడి కి గురి.ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
..భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ…నారాయణ కాలేజ్ లో ఫీజుల వేధింపులు..విద్యార్థులు శారీరక ,మానసిక ఒత్తిడి కి గురి.ప్రభుత్వం వెంటనే స్పందించాలి..విద్యా చట్టం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆక్ట్ ప్రకారం సిబ్బంది, యాజమాన్యంపై కేసులు పెట్టాలి… ఫీజు కట్టలేదని విజయవాడ నగరం లోని కానూరు శివ…
