..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు..!
ఇప్పటికే పలువురికి నోటీసులిచ్చిన మంగళగిరి పోలీసులు…
విజయవాడ, గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు పరిస్థితి ఏంటి…
వీరికి నోటీసులు జారీ చేయ్యారా…
ఇప్పటికే ఆ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలోకి వెళ్లారని సమాచారం…
ఆ కార్పొరేటర్లకు వత్తాసు పలుకుతున్న NDA కూటమి ఎమ్మెల్యేలు…
ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని ఒక్కరిని వదలకూడదని కార్యకర్తలు అంటున్నారు.
