శ్రీరాముని దివ్య చరిత్రను సంపూర్ణ మానవాళికి అందించిన సంస్కృత ఆదికవి మహర్షి వాల్మీకి గారి జయంతి

భారత్ న్యూస్. హైదరాబాద్. శ్రీరాముని దివ్య చరిత్రను సంపూర్ణ మానవాళికి అందించిన సంస్కృత ఆదికవి మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా ఆ మహాపురుషుడిని స్మరించుకుంటూ రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

పూర్వం రాజులు శ‌త్రువుల నుంచి ర‌క్షించుకునేందుకు త‌మ కోట‌ల‌ను దుర్బేధ్యంగా నిర్మించుకునేవారు.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,పూర్వం రాజులు శ‌త్రువుల నుంచి ర‌క్షించుకునేందుకు త‌మ కోట‌ల‌ను దుర్బేధ్యంగా నిర్మించుకునేవారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ నియంత జ‌గ‌న్ మాత్రం రాజుల కోట‌ల‌ను దాటిపోయే రేంజులో ప్ర‌జాధ‌నం 12.85 కోట్ల‌తో ఇనుప…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో బెట్టింగ్ మరియు ఆన్‌లైన్ జూదం అనేవి విస్తృతంగా వ్యాప్తి చెందాయి. “శివ” వంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి బెట్టింగ్ ఆప్లికేషన్లను ఉపయోగించి ప్రజలను ప్రభావితం చేస్తూ,

..భారత్ న్యూస్ అమరావతి..తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో బెట్టింగ్ మరియు ఆన్‌లైన్ జూదం అనేవి విస్తృతంగా వ్యాప్తి చెందాయి. “శివ” వంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి బెట్టింగ్ ఆప్లికేషన్లను ఉపయోగించి ప్రజలను ప్రభావితం చేస్తూ, వారికి బెట్టింగ్ ద్వారా…

మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ కంట్రోల్ లో ఉండండి.

.భారత్ న్యూస్ అమరావతి.మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ కంట్రోల్ లో ఉండండి. తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే సంఘ బహిష్కరణే. ఇకపై ఏపీలో గంజాయికి స్థానం లేదు..

నగరపాలక సంస్థలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు.తిరుపతి నగరపాలక సంస్థ

..నగరపాలక సంస్థలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు తిరుపతి నగరపాలక సంస్థ తిరుపతి (భారత్ న్యూస్ ) తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మహర్షి శ్రీ వాల్మీకి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మేయర్ డాక్టర్ శిరీష,…

అదానీకి ఎదురుదెబ్బ,,,

భారత్ న్యూస్ అమరావతి..అదానీకి ఎదురుదెబ్బ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోనే అగ్రస్థాయి వాణిజ్యవేత్తగా ఎదిగిన గౌతమ్‌ అదానీ విదేశీ విస్తరణ ప్రణాళికకు బ్రేకు పడింది. కెన్యాలో ఆయన దక్కించుకోవాలనుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం కాంట్రాక్టు చిక్కుల్లో పడింది. రాజధాని నైరోబీలోని జోమో…

ఇంకా ఆకలిరాజ్యమే!?

భారత్ న్యూస్ అమరావతిరిపోర్టర్ ఆకుల సతీష్..ఇంకా ఆకలిరాజ్యమే!? నిన్న ఆహారదినోత్సవం…నేడు పేదరిక నిర్మూలన దినం..అర్థం ఒకటే..వ్యర్థం ఆపడమే..అదే లేదు..ఉంటే కథే వేరు! ఈ సృష్టిలోరెండంటే రెండేగొప్ప ఆవిష్కరణలు..దేవుడు సృష్టించిన ఆకలి..మనిషి సృష్టించిన డబ్బు..ఈ రెండూ లేకపోతేకష్టం ఉండదు..నష్టం ఉండదునికృష్టం ఉండదు..! ఉన్నవాడికి…

పూరీ శ్రీక్షేత్రంలో సేవలకు ఓంఫెడె నెయ్యి

భారత్ న్యూస్ విజయవాడ…పూరీ శ్రీక్షేత్రంలో సేవలకు ఓంఫెడె నెయ్యి ‘పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో ‘ఓంఫెడ్’ నెయ్యి దీపాలు మాత్రమే వెలిగించాలి. మహాప్రసాదం (ఒబడా), ఇతర ప్రసాదాలన్నింటికీ దీనినే వినియోగించాలి. ఇతర కంపెనీల నెయ్యి స్వామి సేవలకు వినియోగించరాదు’ అని ఆలయ…

ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే

.భారత్ న్యూస్ అమరావతి..ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే అమరావతి ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచేఉచిత సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.…

సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. నిందితుడి అరెస్ట్

..భారత్ న్యూస్ అమరావతి..సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. నిందితుడి అరెస్ట్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో నిందితుడిని నవీ ముంబై పోలీసులు పట్టుకున్నారు. హర్యానాలోని పానిపట్లో నిందితుడు సుఖాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు…