సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహాన్నినేడు ఏర్పాటు చేశారు. సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలమేరకు పాతవిగ్రహానికి పలుమార్పులు చేస్తూన్యాయమూర్తుల లైబ్రరీలో దీనిని ఆవిష్కరించారు. న్యాయ దేవత విగ్రహంలో అంతకుముందు కళ్లకుగంతలు, రెండు…
ఏపీలో వైసీపీ కోఆర్డినేటర్లు నియామకం
భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో వైసీపీ కోఆర్డినేటర్లు నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలకు వైస్సార్సీపీ కోఆర్డినేటర్లను పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం- ఎంపీ మిథున్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి కృష్ణా –…
తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!
భారత్ న్యూస్ విజయవాడ…తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా! సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయ మూర్తిగా(CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును CJI జస్టిస్ చంద్రచూడ్ కేంద్రప్రభుత్వానికి సిఫారసు…
నేడు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకిజయంతి వేడుకలు
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,నేడు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకిజయంతి వేడుకలు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో నన్ను కలిసి విన్నవించారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన…
ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు!
భారత్ న్యూస్ విజయవాడ…ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు! Oct 17, 2024, ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు!AP: ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందని వివిధ వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 21న…
ఏపీకి మేం పోము.. ఆమ్రపాలితో పాటు ఆ IASల భయమిదే?
.భారత్ న్యూస్ అమరావతి..ఏపీకి మేం పోము.. ఆమ్రపాలితో పాటు ఆ IASల భయమిదే? ఈ ఏడాది జూన్ 14.. విభజిత ఏపీగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు సచివాలయంలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడానికి…
తీరం దాటిన వాయుగుండం..
భారత్ న్యూస్ విజయవాడ…తీరం దాటిన వాయుగుండం.. నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం.. ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడుతున్న వాయుగుండం.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు..
వీఐపీల భద్రత వీధుల నుంచి ఎన్ఎస్జీ కమాండోల ఉపసంహరణ
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,వీఐపీల భద్రత వీధుల నుంచి ఎన్ఎస్జీ కమాండోల ఉపసంహరణ Oct 17, 2024, వీఐపీల భద్రత వీధుల నుంచి ఎన్ఎస్జీ కమాండోల ఉపసంహరణవీఐపీల భద్రత విధుల నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోలను…
The cyclone is moving towards Andhra Pradesh. Its intensity is not normal, heavy rains will fall, so the district administration should be alert.
The cyclone is moving towards Andhra Pradesh. Its intensity is not normal, heavy rains will fall, so the district administration should be alert. Disaster management agency issues warnings (By Raja…
త్వరలో తిరుపతి నుంచి కాట్పాడి రైల్వే డబుల్ లైన్ కోసం భూ సేకరణ…?
త్వరలో తిరుపతి నుంచి కాట్పాడి రైల్వే డబుల్ లైన్ కోసం భూ సేకరణ…? పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంపాకాల చిత్తూరు తిరుపతి ప్రయాణికుల సమస్యలపై స్పందించిన గుంతకల్ డివిజన్ రైల్వే డిఆర్ఎం ఎం. విజయ్…
