వయనాడ్లో ప్రియాంక గాంధీపై అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారత్ న్యూస్ విజయవాడ…వయనాడ్లో ప్రియాంక గాంధీపై అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నికలకు తాజాగా బీజేపీ తమ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పేరును ప్రకటించింది. ఇక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ…
నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన ఆర్జే శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ. రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.
అప్రమత్తమైన అధికారులు,స్థానికుల సహాయంతో దామరచెరువు ఆనకట్ట గేటు మరమ్మత్తులు…..పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి
అప్రమత్తమైన అధికారులు,స్థానికుల సహాయంతో దామరచెరువు ఆనకట్ట గేటు మరమ్మత్తులు…..పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ పరిధిలోని దామలచెరువు ఆనకట్ట గేట్ విరిగిపోయినట్టు సమాచారం రావడంతో వెంటనే…
గూగుల్ కి చీఫ్ టెక్నాలజిస్ట్ భారతీయుడు
భారత్ న్యూస్ విజయవాడ…గూగుల్ కి చీఫ్ టెక్నాలజిస్ట్ భారతీయుడు గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్ గా భారతీయుడు ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. గత 12సంవత్సరాలుగా కంపెనీకి సేవలందిస్తున్న రాఘవన్ గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్ వంటి వాటికి సీనియర్…
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి?
భారత్ న్యూస్ విజయవాడ…ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి? *సివిల్, క్రిమినల్, రెవెన్యూ కోర్టులు ట్రిబ్యునల్స్ న్యాయ లేదా పాక్షిక న్యాయ విధులను నిర్వర్తించే అధి కారం ఉన్నవారు *మండల లీగల్ సర్వీసెస్ కమిటీ*సబ్ డివిజనల్ లీగల్ సర్వీసెస్ కమిటీ*జాతీయ లీగల్…
ప్రభుత్వ నిబంధనల మేరకు సఫాయి కరంచారిలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్
ప్రభుత్వ నిబంధనల మేరకు సఫాయి కరంచారిలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అన్ని సౌకర్యాల కల్పనతో నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నాం:మునిసిపల్ కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి, (భారత్ న్యూస్ )…
ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్దం
రూ.99 మద్యం షురూ .భారత్ న్యూస్ అమరావతి..ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్దం రూ.99 మద్యం షురూ సోమవారం నాటికి 20,000 కేసులకు చేరుకోనున్న సరఫరా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99 లకు…
తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్విజయవాడ వంట నూనె దిగుమతిదారులతో మంత్రి నాదెండ్ల సమావేశం
.భారత్ న్యూస్ అమరావతి..తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్విజయవాడ వంట నూనె దిగుమతిదారులతో మంత్రి నాదెండ్ల సమావేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కలిగించిందన్న నాదెండ్ల ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతోందని…
ప్రొఫెసర్ GN సాయి బాబా మృతి కి ఫ్రాన్స్ రాయబార కార్యాలయ సంతాపం.
భారత్ న్యూస్ విజయవాడ…ప్రొఫెసర్ GN సాయి బాబా మృతి కి ఫ్రాన్స్ రాయబార కార్యాలయ సంతాపం. భారత దేశానికి ఫ్రాన్స్ రాయబారి, న్యూఢిల్లీ, 17 అక్టోబర్ 2024 ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా గారి మరణ వార్త విని నేను చాలా బాధపడ్డాను.…
మేం పోలీసులం కాదంటూ… ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్ న్యూస్ విజయవాడ…మేం పోలీసులం కాదంటూ… ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు పోలీసుల మాదిరి వ్యవహరించలేమన్న శక్తికాంతదాస్మార్కెట్పై నిఘా మాత్రమే ఉంచుతామని వెల్లడి అవసరమైన సమయంలో నియంత్రణ చర్యలు చేపడతామన్న ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మార్కెట్పై…
