మన దేశంలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసం
భారత్ న్యూస్ విజయవాడ…మన దేశంలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసంకాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే భావజాలం, ప్రతి భారతీయుడిని ఉద్ధరించడం,BJP, నేరస్థులకు సహకరిస్తు బిజెపి కుల మతం ఆధారంగా దేశాన్ని విభజించడం
పత్తి చేలల్లో.. వాడిపోతున్న పసిమొగ్గలు
.భారత్ న్యూస్ అమరావతి..పత్తి చేలల్లో.. వాడిపోతున్న పసిమొగ్గలు – గుజరాత్లో అంధకారమవుతున్న బాలల భవితవ్యం– ఎనిమిదేండ్లకే స్కూళ్ల నుంచి పంట పొలాల్లోకి– రూ. 200 కోసం కూలీలుగా గిరిజన పిల్లలు– అందులో రూ. 50 రవాణా చార్జీలకు– పిల్లల భవితను కబళిస్తున్న…
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
భారత్ న్యూస్ విజయవాడ…ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత ప్రకాశం బ్యారేజీకి శనివారం భారీగా వరద కొనసాగుతోంది. సాగర్ నుంచి దిగువకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల పెరగడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా…
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.
భారత్ న్యూస్ అమరావతి..శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దీంతో శనివారం 4 గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,18,464 క్యూసెక్కులు, సుకేసుల నుంచి 72,114 క్యూసెక్కులు,…
మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
భారత్ న్యూస్ విజయవాడ…మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్ మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి…
ఏపీలో మూడు రోజుల్లో రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు.
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,ఏపీలో మూడు రోజుల్లో రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు. మొత్తం 6,77,511 కేసుల లిక్కర్ అమ్మకం, 1,94,261 బీర్ల అమ్మకం.
జగన్ కు హ్యాండ్ ఇవ్వనున్న జోగి
భారత్ న్యూస్ అమరావతి..జగన్ కు హ్యాండ్ ఇవ్వనున్న జోగి వైసీపీ నుంచి నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. సాధారణం నుంచి కీలకనాయకుల వరకు కూడా చాలా మంది క్యూకట్టుకుని మరీ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో .. కీలక…
వైసీపీ స్వామి’కి.. చంద్రబాబు ఒకేసారి రెండు బిగ్ షాక్లు!!
భారత్ న్యూస్ అమరావతి..‘వైసీపీ స్వామి’కి.. చంద్రబాబు ఒకేసారి రెండు బిగ్ షాక్లు!! వైసీపీ స్వామిగా పేరు తెచ్చుకున్న విశాఖ శారదా పీఠాధిపతి.. స్వామి స్వరూపానందేంద్రకు కూటమి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు రెండు అంశాలకు సంబంధించి సర్కారు తీసుకున్న…
అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
..భారత్ న్యూస్ అమరావతి..అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ Oct 20, 2024, అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో…
వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు
భారత్ న్యూస్ విజయవాడ…వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు Oct 20, 2024, వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదువైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖనమ్పై తిరుమలలో కేసు నమోదైంది. ఆమెతో పాటు చంద్రశేఖర్, ఆమె పీఏ కృష్ణతేజపై…
