నకిలీ విజిలెన్స్ లా దందా ముఠా అరెస్ట్ చేసిన పోలీస్…

భారత్ న్యూస్ విజయవాడ…నకిలీ విజిలెన్స్ లా దందా ముఠా అరెస్ట్ చేసిన పోలీస్… •నకిలీ ఐడి కార్డులు పెట్టుకున్న దుండగులు… దుండగులు రూ. 2,50,000/-డిమాండ్.. …5 మంది అరెస్ట్… (వారి వద్ద ఉన్న ) •ఫార్చునర్ కార్ …•7 సెల్ ఫోన్లు…•10…

తిరుపతి నగరంలో బాలిక మిస్సింగ్

.భారత్ న్యూస్ అమరావతి..తిరుపతి నగరంలో బాలిక మిస్సింగ్ Oct 20, 2024, తిరుపతి నగరంలో బాలిక మిస్సింగ్తిరుపతి నగరంలో ఓ బాలిక అదృశ్యమైందని ఈస్ట్ సీఐ తెలిపారు. కొర్లగుంట మారుతీ నగర్ కు చెందిన అక్సా క్వీన్ (14) శనివారం సాయంత్రం…

ఆదివారం నాడు కూడా నారాయణ స్కూల్లో క్లాసులు నిర్వహిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు

భారత్ న్యూస్ అమరావతి..ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆదివారం నాడు కూడా నారాయణ స్కూల్లో క్లాసులు నిర్వహిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు స్థానిక నందిగామ పట్టణంలోని రైతుపేటలో గల నారాయణ స్కూల్లో ఆదివారం నాడు కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు. అయినా…

కడపజిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి వంగలపూడి అనిత

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి. కడపజిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరం బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు నన్ను తీవ్రంగా…

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం…

.భారత్ న్యూస్ అమరావతి.ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట… షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం… చదువురాని పొలం యజమానిని నమ్మించి 40 సెంట్లు పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న రియలస్టేట్ మీడియేటర్ షేక్ నాగులు……

గ్రాడ్యుయేట్ లు ఓటు హక్కును నిర్లక్ష్యం చేయవద్దు…..

భారత్ న్యూస్ విజయవాడ…గ్రాడ్యుయేట్ లు ఓటు హక్కును నిర్లక్ష్యం చేయవద్దు….. ఉమ్మడి కృష్ణా – గుంటూరు గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి! గ్రాడ్యుయేట్ ఎమ్మేల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదు చేసుకోండి….. పాత ఓటరు లిస్ట్ ఉండదు……. అందరూ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలి…… గ్రాడ్యుయేట్…

రాజన్న సిరిసిల్ల జిల్లా:://భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ అరెస్ట్..

భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ అరెస్ట్.. ..భారత్ న్యూస్ హైదరాబాద్….…రాజన్న సిరిసిల్ల జిల్లా::// భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ అరెస్ట్.. ఒకరి పేరుపై గల వ్యవసాయ భూమిని మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ పై కేసు నమోదు…

కొట్లాట కేసులొ నిందితులు అరెస్టు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.కొట్లాట కేసులొ నిందితులు అరెస్టు నిందితుల్లో ఒక వ్యక్తిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కలదు గతంలో వీరిపై తాడేపల్లి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు మంగళగిరి రూరల్…

2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు:ప్రహ్లాద్ జోషి

..భారత్ న్యూస్ అమరావతి..2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు:ప్రహ్లాద్ జోషి న్యూ ఢిల్లీ:భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్…