కావలి వారి పల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

కావలి వారి పల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పొలం పిలుస్తుంది కార్యక్రమంకావలి వారి పల్లి ఆర్ బి కే కార్యాలయం లో జరిగింది.ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు క్రీ ష్ణమనేని…

హిందీ గెస్ట్ లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ

హిందీ గెస్ట్ లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ పాకాల( భారత్ న్యూస్) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ సబ్జెక్టుకు గెస్ట్ లెక్చరర్ ఉద్యోగానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఎ…

చిత్తూరు జిల్లా ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన శ్రీ ఆర్.శివానంద కిషోర్.

చిత్తూరు జిల్లా ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన శ్రీ ఆర్.శివానంద కిషోర్. బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, ఐపియస్ గారిని ఎస్.పి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. చిత్తూర్ (భారత్…

హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ‌రాజ్‌ సంస్థ(ఎన్ఐఆర్‌డీ&పీఆర్)లో జీవన సౌలభ్యం:

భారత్ న్యూస్. హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ‌రాజ్‌ సంస్థ(ఎన్ఐఆర్‌డీ&పీఆర్)లో ‘జీవన సౌలభ్యం: చివరి అంచె వరకూ మెరుగైన సేవలు’ అనే అంశంపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పంచాయతీ సమ్మేళనంలో తొలి ప్రాంతీయ వర్క్‌షాప్‌ జరిగింది. పంచాయతీరాజ్…