The coming days for the tourism sector, spiritual, film industries, and historical places in Andhra Pradesh will have a new look tourism policy from April 2025 onwards.
The coming days for the tourism sector, spiritual, film industries, and historical places in Andhra Pradesh will have a new look tourism policy from April 2025 onwards. With the efforts…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.
..భారత్ న్యూస్ అమరావతి..నెల్లూరులో కదంతొక్కిన జనం” వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ వేలాదిగా తరలివచ్చి, విజయవంతం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు…
My aim is to make TDP a stronger party in the future. Chandrababu has recognised the state as the beginning of new ideas on the use of drone technology.
My aim is to make TDP a stronger party in the future. Chandrababu has recognised the state as the beginning of new ideas on the use of drone technology. State…
72 వేల విలువగల ఆరు కేజీల గంజాయి స్వాధీనం ముద్దాయి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు…… పాకాల సి.ఐ కె.మద్దయ్యాచారి
72 వేల విలువగల ఆరు కేజీల గంజాయి స్వాధీనం ముద్దాయి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు…… పాకాల సి.ఐ కె.మద్దయ్యాచారి పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో…
పొలం పిలుస్తోంది కార్యక్రమం లో రైతులకి అవగాహనా కార్యక్రమం ముదినేపల్లి మండలంలోని కోడూరు మరియు
ఏలురు జిల్లా ముదినేపల్లి::::24\10\2024::భారత్ న్యూస్:::: పొలం పిలుస్తోంది కార్యక్రమం లో రైతులకి అవగాహనా కార్యక్రమం ముదినేపల్లి మండలంలోని కోడూరు మరియు పెదపాలపర్రు గ్రామాలలో జరిగినది. కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి వేణుమాధవ్ మాట్లాడుతూ రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకొని…
ప్రజా శ్రేయస్సు,నియోజక అభివృద్ధి కోసం బి.జే.పి.పార్టీ లో జేరానన్న ఏం.పి.పి.అడివి కృష్ణ
ఏలురు జిల్లా కైకలూరు::::24\10\2024:::: :-భారత్ న్యూస్:::ప్రజా శ్రేయస్సు,నియోజక అభివృద్ధి కోసం బి.జే.పి.పార్టీ లో జేరానన్న ఏం.పి.పి.అడివి కృష్ణ 23-10-2024 (బుధవారం) కైకలూరు వైఎస్ఆర్సిపి ఎంపీపీ అడవి కృష మరియు దొడ్డిపట్ల వైఎస్ఆర్సిపి సర్పంచ్ , మండల సర్పంచ్ సంఘాల అధ్యక్షుడు చెరుకువాడ…
సక్సెస్ అయిన ముదినేపల్లి మండలం లొ బి.జే.పి.పార్టీ క్రియాశీలకసభ్యత్వకార్యశాల ఏం.ఎల్.ఏ.కామినేని శ్రీనివాస్ ఆదేశానుసారం
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం:::: సక్సెస్ అయిన ముదినేపల్లి మండలం లొ బి.జే.పి.పార్టీ క్రియాశీలకసభ్యత్వకార్యశాల ఏం.ఎల్.ఏ.కామినేని శ్రీనివాస్ ఆదేశానుసారం 23\10\2024:::: తేదీన మధ్యాహ్నం 3:౦౦గం”లకి సింగరాయపాలెంలో గల మేలిమి చిట్టిబాబు గారి ఇంటి స్థల ప్రాంగణము నందు ముదినేపల్లి మండల అధ్యక్షురాలు…
ముదినేపల్లి మండలములో వివిధ శాఖల నూతన భాద్యతలు చేపట్టిన అధికారులని మర్యాద పూర్వకముగా
ఏలూరు జిల్లా ముదినేపల్లి:::24\10\2024:::భారత్ న్యూస్::: ముదినేపల్లి మండలములో వివిధ శాఖల నూతన భాద్యతలు చేపట్టిన అధికారులని మర్యాద పూర్వకముగా కలసిన మండల బి.జే.పి. నాయకులు మండలం లో ఇటీవలి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మండల సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రమ్ ని,మండల పరిషత్…
దక్షిణ మధ్య రైల్వే బోర్డు కమిటీ సలహా సంగ సభ్యుడిగా లక్ష్మణరావు కీ సన్మానం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ.
ఏలూరు జిల్లా ముదినేపల్లి::::24\10\2024:::భారత్ న్యూస్:::: దక్షిణ మధ్య రైల్వే బోర్డు కమిటీ సలహా సంగ సభ్యుడిగా లక్ష్మణరావు కీ సన్మానం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ కాంశాల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారుచేవూరిపాలెంకి చెందిన బి.జే.పి.పార్టీ సీనియర్…
అధికారులారా…!ఇంకెన్నాళ్లు మాకి తిప్పలు…!!-అలసత్వమా .. నిర్లక్ష్యమా..?
అధికారులారా…!ఇంకెన్నాళ్లు మాకి తిప్పలు…!!-అలసత్వమా .. నిర్లక్ష్యమా..?(భారత్ న్యూస్ :గుంతకల్లు)ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు రికార్డుల నమోదుకు ఆయా అర్హులైన లబ్ధిదారుల కు శాపంగా మారిన వైనం.గుంతకల్ పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో జనన మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధిత కార్యాలయాల కు వెళ్ళగా…
